Adani Group: గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ కొనుగోళ్లలో ప్రధాన పాత్రధారిగా ఉద్భవించింది. ఇటీవల జరిగిన జైప్రకాష్ అసోసియేట్స్ (జెపి అసోసియేట్స్) కొనుగోలులో అదానీ గ్రూప్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొనుగోలుకు వేదాంత అధిక బిడ్ దాఖలు చేసినప్పటికీ, అదానీ గ్రూప్ ఈ కంపెనీని కొనుగోలు చేయబోతోంది. దివాలా తీసిన జైప్రకాష్ అసోసియేట్స్ రుణదాతల (బ్యాంకులు) కమిటీ అదానీ గ్రూప్ కొనుగోలు ప్రతిపాదనను అత్యధికంగా ఆమోదించింది. అలాగే అదానీ గ్రూప్ సహారా […]
Modi G20 Initiatives: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ జీ–20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అభివృద్ధి నమూనాలపై కొత్తగా ఆలోచించే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ‘సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి – ఎవరూ వెనుకపడకూడదు’ అనే అంశంపై మోడీ మాట్లాడారు. ఇప్పటి వరకు అవలంభించిన గ్లోబల్ గ్రోత్ విధానాలు అనేవి పెద్ద సంఖ్యలో […]
Royal Enfield Bullet 650: గోవాలో జరుగుతున్న మోటోవర్స్ ఫెస్టివల్లో ఎట్టకేలకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మోటార్సైకిల్ను గతంలో ఇటలీలోని మిలన్లో జరిగిన EICMA 2025లో ప్రదర్శించారు. ఈ రాయల్ బైక్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, బుల్లెట్ 650.. 2026 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు ₹3.40 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. READ ALSO: Minister Srinivasa Rao: […]
Leopard Attack: పొరపాటు మీకు చిరుతపులి ఎదురైతే ఏం చేస్తారు.. పరుగో పరుగు అంటారు కదా. కానీ ఒక చిన్నపిల్లవాడు ధైర్యంగా చిరుతతో పోరాడిన తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసు ఎంతో తెలుసా.. కేవలం 11 ఏండ్లు మాత్రమే. ఇంత చిన్న ప్రాయంలో ఎదురుగా మృత్యదేవతలా చిరుత ఉంటే అంత ధైర్యంగా పోరాడటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఆ చిన్నారికి చిరుత దాడిలో ఏమైనా గాయాలు […]
Muslim Countries: ఇస్లాంలో మద్యం తాగడం నిషేధం. అల్లాహ్ పవిత్ర ఖురాన్లో కూడా మద్యం తాగకూడదని ఆదేశించాడు. మద్యం తాగడం వల్ల ఒక వ్యక్తి ప్రశాంతతను కోల్పోతాడని, కాబట్టి దానిని నిషేధించినట్లు మత బోధకులు చెబుతున్నారు. యెమెన్, సూడాన్తో సహా అనేక ముస్లిం దేశాలలో మద్యం నిషేధించబడినప్పటికీ, మద్యం పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్న అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Kakinada: కాకినాడ జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ […]
G20 Summit: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్ర నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ […]
Bengaluru Robbery: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ATM క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7 కోట్లకు పైగా నగదును దోచుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, CMS కంపెనీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల […]
OTR: అధికారంలోకి వచ్చామన్న ఆనందమే లేకుండాపోయిందని ఉమ్మడి కృష్ణాజిల్లా కొందరు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 13 చోట్ల టిడిపి గెలిచింది. మిగతా మూడు స్థానాలైన విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. దీంతో అటు ఎమ్మెల్యే పదవి లేక, […]
OTR: ఫార్ములా-ఈ- కేసులో కేటీఆర్ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ రాజకీయవర్గాల్లో ఎవరికి తోచినరీతిలో వారు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరని అన్నారు కేటీఆర్. ఆ కేసులో ఏమి లేదని రేవంత్కి తెలుసన్న కేటీఆర్…గవర్నర్ అనుమతి అవసరం లేకున్నా కావాలని పంపారని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని కేటీఆర్ గవర్నర్ లీగల్ ఒపీనియన్ […]
OTR: ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ల నేతల మౌనంపై రకరకాల చర్చ జరుగుతోంది. వైసీపీ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నా…అత్యంత బలంగా వున్న కూటమి పార్టీల నుంచి కౌంటర్ అటాక్ కరువైంది. ఎందుకు మౌనంగా వున్నారన్నదానిపై వాడివేడి డిస్కషన్ సాగుతోంది. జిల్లా మొత్తంలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్ధానం మాత్రమే కలిగి వున్న వైసీపీ…కూటమి ప్రభుత్వాన్ని అల్లాడించేస్తోంది. ఇష్యూ బేస్డ్ గా ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కూటమి […]