Virat Kohli Name in Delhi Squad for Ranji Trophy 2024: అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. ఢిల్లీ తన మొదటి మ్యాచ్ను చండీగఢ్తో ఆడనుంది. రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తన ప్రాబబుల్స్ను ప్రకటించింది. 84 మంది ప్రాబబుల్స్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లే అన్న విషయం తెలిసిందే. పేసర్ […]
Jasprit Bumrah Likely To Rested for IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25లో టీమిండియా తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్స్కు మరింత చేరువకావాలని భావిస్తోంది. అయితే ఈ కీలక టెస్ట్ […]
Samsung Fab Grab Fest Sale 2024 Date and Discounts Details: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ క్రేజీ సేల్కు సిద్ధమైంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ‘శాంసంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ 2024 సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, గెలాక్సీ బుక్లు, ట్యాబ్లు, యాక్సెసరీలు, టీవీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు పేర్కొంది. స్మార్ట్ఫోన్లపై గరిష్ఠంగా 53 శాతం వరకు రాయితీ పొందొచ్చని వెల్లడించింది. సెప్టెంబర్ 26 […]
Infinix Zero 40 5G Launc with AI Features and GoPro Compatibility: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘ఇన్ఫినిక్స్’ సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. జీరో సిరీస్లో భాగంగా ‘ఇన్ఫినిక్స్ జీరో 40’ 5G పేరుతో తాజాగా రిలీజ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్లో వచ్చిన ఈ ఫోన్ను ఏఐ ఫీచర్లతో తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్ ఏఐని సమ్మిళితం చేసిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఏఐ ఎరేజర్, వాల్పేపర్ లాంటి […]
Kanpur Pitch Report for India vs Bangladesh 2nd Test: సాధారణంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. స్పిన్నర్లు చెపాక్లో పండగ చేసుకుంటారు. అయితే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మాత్రం బంతి బాగా బౌన్స్ అయింది. ఎన్నడూ లేనివిధంగా పేసర్లు ప్రమాదకరంగా మారారు. తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలుగా మారింది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా మొదలైంది. చెన్నైలో పేసర్లు అంత జోరు […]
T20 World Cup 2024 Female Panel of Match Officials: అక్టోబరు 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం అంపైర్ల ప్యానెల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. టోర్నీ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలను ఐసీసీ అధికారులు నియమించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అందరూ […]
Michael Vaughan About Virat Kohli: టీమిండియా గొప్ప ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ముందువరసలో స్థానం ఉంటుంది. ఈ ముగ్గురు సారథులు దేశంకు ఎన్నో ట్రోఫీలు, టైటిల్స్ అందించారు. భారత్ జట్టు తరఫున ఓకే జట్టులో ఆడిన వీరు.. ఐపీఎల్లో మాత్రం వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. అయితే వీరు ఐపీఎల్లో ఒకే జట్టులో ఉంటే?, ముగ్గురిలో ఒక్కరినే ఆడాలించాలి అనే ప్రశ్న ఎవరికీ తట్టదు కూడా. కానీ ఇదే ప్రశ్న ఇంగ్లండ్ […]
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు బిలాల్ అహ్మద్ కుచేయ్ గుండెపోటుతో మృతి చెందాడు. 32 ఏళ్ల బిలాల్ జమ్మూకశ్మీర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడి ఘటనలోని 18 మంది నిందితుల్లో బిలాల్ ఒకడు. బిలాల్ అహ్మద్ కుచేయ్.. జమ్మూకశ్మీర్ కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందినవాడు. పుల్వామా సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంబంధించిన కేసులో బిలాల్ ప్రస్తుతం జైల్లు శిక్ష […]
Tata Nexon iCNG Launch and Price in India: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్లో కొత్త సబ్కాంపాక్ట్ ఎస్యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. సీఎన్జీ వేరియంట్లో ‘నెక్సాన్ ఐసీఎన్జీ’ని తీసుకొచ్చింది. ఇప్పటికే నెక్సాన్ లైనప్లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్స్ ఉండగా.. తాజాగా సీఎన్జీ వేరియంట్ కూడా వచ్చింది. నెక్సాన్ ఐసీఎన్జీ ప్రారంభం ధర రూ.8.99 (ఎక్స్ షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.14.50 లక్షలుగా కంపెనీ […]
తమిళ డైరెక్టర్ జి.మోహన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని పళని ఆలయంలో వడ్డించే పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ మోహన్ను పోలీసులు తిరుచ్చికి తరలించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే మోహన్ను అరెస్ట్ చేశారని చెన్నై బీజేపీ అధ్యక్షుడు అంటున్నారు. పళని ఆలయం ప్రసాదంపై డైరెక్టర్ జి.మోహన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ వీడియోలో మాట్లాడుతూ.. […]