Tragedy: హైదరాబాద్లోని కూకట్పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగురవేస్తూ ఒక బాలుడు విద్యుత్ షాక్కు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూకట్పల్లి ప్రాంతంలో ఒక బాలుడు పతంగి ఎగురవేస్తుండగా, అనుకోకుండా ఆ పతంగి దారం (మాంజా) తెగిపోయింది. గాలిలో తేలుతూ వెళ్లిన ఆ పతంగి సమీపంలోని ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడింది. అయితే, ఆ పతంగిని తీసుకునే ఆరాటంతో బాలుడు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పతంగిని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ […]
Delhi: ఢిల్లీ నగరంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ కారులో పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోనని అందరూ భయాందోళనలకు గురైనప్పటికీ, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా లోపల ముగ్గురు వ్యక్తులు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్కు గురయ్యారు. కారులో మరణించిన వారిని లక్ష్మి, రణధీర్, […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా , రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాన్ని చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. PNB Recruitment […]
Amazon summer sale brings a huge discount : మీ ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శామ్సంగ్ అందిస్తున్న ఈ అద్భుతమైన డీల్ను అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ‘లిమిటెడ్ టైమ్ డీల్’లో భాగంగా శామ్సంగ్ తన పాపులర్ హోమ్ అప్లయన్సెస్పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే Samsung 183 L, 4 Star, Digital Inverter రిఫ్రిజిరేటర్ ఇప్పుడు భారీ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. T20 […]
ఓటుకు నోటు కేసు రిపోర్టులు సేఫ్.. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రిపోర్టులు సేఫ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని చెప్పారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది […]
Samsung Galaxy A55 5G : స్మార్ట్ఫోన్ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శామ్సంగ్, తన పాపులర్ ‘A’ సిరీస్ మోడల్ Samsung Galaxy A55 5G పై అమెజాన్ వేదికగా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ప్రీమియం లుక్, అత్యుత్తమ కెమెరా నాణ్యత , పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ డీల్ ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, సులభమైన ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండటంతో ఈ […]
Warangal’s Space Odyssey : వరంగల్ చారిత్రక నగర కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్న ఓరుగల్లు గడ్డపై మొట్టమొదటిసారిగా ఒక మోడల్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఈ అద్భుత ఘట్టం, అటు విద్యార్థుల్లో ఇటు సామాన్య ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానంపై సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇస్రో స్పేస్ ట్యూటర్ , ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి […]
Jawa 730 Twin Revealed: క్లాసిక్ మోటార్సైకిళ్ల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావా, గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా సరికొత్త ‘నియో-రెట్రో’ మిడిల్వెయిట్ బైక్ Jawa 730 Twinను ఆవిష్కరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన ‘జావా మోటో’ (Jawa Moto) సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. కేవలం లుక్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్లోనూ ఈ బైక్ అదిరిపోయేలా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 2026 ప్రారంభంలో నిర్వహించిన ఈ లాంచ్, అంతర్జాతీయ బైక్ ప్రియుల్లో ఆసక్తిని […]
Tiger Tension in Siddipet: సిద్ధిపేట జిల్లాను ఇప్పుడు పెద్దపులి భయం వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో పశువులపై పులి దాడి చేస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వరుసగా రెండో రోజు కూడా లేగదూడలను పులి చంపి తినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి లేగదూడలపై దాడి చేసి చంపిన పులి, వాటిని భక్షించింది. కేవలం ఘనపూర్ మాత్రమే కాదు.. అంతకుముందు ధూల్మిట్ట మండలం […]
Ind vs USA match highlights : టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. పటిష్టమైన భారత జట్టును అమెరికా బౌలర్లు, బ్యాటర్లు ఒకానొక దశలో భయపెట్టినప్పటికీ, సమష్టి కృషితో సూర్యకుమార్ యాదవ్ సేన విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 29 పరుగుల తేడాతో గెలిచిన భారత్, తదుపరి రౌండ్ దిశగా కీలక అడుగు వేసింది. Charlapalli […]