నేటి తరం యువత (Gen Z) గురించి సమాజంలో ఒక సానుకూల అభిప్రాయం ఉండేది. వారు పాత తరాల కంటే చాలా స్పృహతో ఉంటారని, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారని, వ్యసనాలకు దూరంగా ఉంటారని చాలా మంది భావించేవారు. అందుకే వారిని ‘జనరేషన్ సెన్సిబుల్’ అని కూడా పిలిచేవారు. అయితే, ఇప్పుడు వస్తున్న కొత్త పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందిన సెంటర్ ఫర్ లాంగిట్యుడినల్ స్టడీస్ నిర్వహించిన ఒక […]
గ్రేటర్ లో ఏ నియోజకవర్గంపై పెట్టని ఫోకస్…బీఆర్ఎస్ ఆ ఒక్క సెగ్మెంట్పై పెట్టింది. అక్కడే చేరికలు ఎక్కువగా నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోనే కార్యక్రమాలు చేపడుతోంది. ఎందుకంటే, కేటీఆర్ పర్సనల్గా ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత పట్టుదల? గ్రేటర్పై ఏ నియోజకవర్గంపై పెట్టని ఫోకస్…బీఆర్ఎస్ ఆ ఒక్క సెగ్మెంట్పై పెట్టింది. అక్కడే చేరికలు ఎక్కువ నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎందుకంటే, కేటీఆర్ పర్సనల్ ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? […]
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కాసిన్ని ఓట్ల రూపంలో మొలకలు వచ్చాయి. పార్లమెంట్ పోరులో ఏకంగా కమలం వికసించింది. కానీ అంతలోనే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంఛార్జీ మేడమ్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్న ఎఫెక్ట్ మున్సిపోల్స్లో స్పష్టంగా కనపడింది. కథే మారిందనుకున్న కమలంలో కలహాలు చివరికి దాడులకు దారి తీశాయి. ఇంతకీ కాషాయ పార్టీకి కషాయంలా మారిన ఆ నియోజకవర్గం కథేంటి? జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కాంగ్రెస్ […]
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు ఉంటుందా? తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పొడిగింపుపై కేంద్రం మళ్లీ గ్రీన్సిగ్నల్ ఇస్తుందా? సీఎస్ పదవిని మరికొంత కాలం పెంచాలని సీఎం రేవంత్ రాసిన లేఖకు సానుకూల స్పందన ఉంటుందా? తెలంగాణ సీఎస్ పదవిపై ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. రామకృష్ణారావు పదవీ కాలం గతేడాది ఆగస్టులో ముగియగా… ముఖ్యమంత్రి […]
Child Health Tips : సాధారణంగా కిడ్నీలో రాళ్లు అనేవి కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చే సమస్య అని మనం భావిస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై డాక్టర్ భగత్ వివరిస్తూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను ఆదిలోనే గుర్తించవచ్చని పేర్కొన్నారు. పిల్లల్లో కిడ్నీ రాళ్లు రావడానికి ప్రధాన కారణాలు: డీహైడ్రేషన్ (నీరు తక్కువగా […]
Rajya Sabha Members : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మరపురాని ఘట్టమని అభివర్ణించారు. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన […]
ఆలస్యంగా రాత్రి వేళల్లో ఆకలి వేయడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదని, అది మీ శరీరంలో ఉన్న ఏదైనా వ్యాధికి సంకేతం కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆకలి (Late Night Hunger) వెనుక ఉన్న ప్రధాన కారణాలు, అవి సూచించే ఆరోగ్య సమస్యలు.. నిపుణుల సూచనలు తెలుసుకుందాం.. 1. నైట్ ఈటింగ్ సిండ్రోమ్ (Night Eating Syndrome – NES): ఇది ఒక రకమైన ఆహారపు రుగ్మత (Eating Disorder). దీనివల్ల వ్యక్తి […]
Black Hair Tips in Telugu: తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవడానికి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన నల్ల నువ్వుల (Black Sesame Seeds) చిట్కా గురించి తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. శరీరంలో పిత్త దోషం పెరగడం వల్ల లేదా రక్తహీనత కారణంగా జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది. దీనిని అరికట్టడానికి లోపలి నుండి పోషణ అందించడం చాలా ముఖ్యం. నల్ల నువ్వులు – జుట్టుకు కలిగే ప్రయోజనాలు నల్ల నువ్వుల్లో […]
Adulterated Food in Hyderabad: రోజురోజుకు ఎక్కడ చూసినా కల్తీ కాని ఆహారం పదార్థం ఉందా అని అనుమానాలు పెరుగుతున్నాయనడంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు. కనీస మానవత్వం కూడా లేకుండా ధనార్జనే లక్ష్యంగా ఈ కల్తీదందా నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ గుట్టు రట్టు చేశారు SOT పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ […]
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని లేదా సరఫరా నిలిచిపోతుందనే వార్తలపై ప్రభుత్వం , అధికారులు కీలక స్పష్టతనిచ్చారు. ఈ యుద్ధ ప్రభావం దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఏమాత్రం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ దొరకడం కష్టమవుతుందనే తప్పుడు ప్రచారాల వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 శాతం వరకు అదనంగా పానిక్ బుకింగ్స్ నమోదవుతున్నాయని, […]