తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం […]
ఆ నియోజకవర్గంలో కచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే ఘర్ వాపసీ అంటూ పాత నేతను తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీలవుతున్నారా? డాక్టర్ రాసింది, రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఘర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. […]
సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టి, తన సొంత బంధువులకు , అనుకూలమైన కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నిబంధనలను మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సంస్థకు చెందిన నిధులను పక్కదారి పట్టిస్తూ, బొగ్గు గనుల టెండర్లలో వేల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి […]
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రాయసముద్రం చెరువును హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు బాధితుల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా హైడ్రా అంటేనే కూల్చివేతలు అనే ఒక బలమైన ముద్ర పడటంతో, సామాన్యులు తమ ఇళ్ల పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ గారు చేసిన ప్రకటనలు ప్రజలకు […]
నియోజకవర్గాలు అప్పగించారు. బాధ్యతలు పంచేశారు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా…. ఇక పూర్తి భారం మీదేనని క్లారీటీ ఇచ్చేశారు. ఇదే కొందరు తెలంగాణ మంత్రుల్ని టెన్షన్ పెడుతోందట. ఈ పరీక్ష ఎలా నెగ్గాలంటూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇంతకీ ఏంటా పరీక్ష? ఇన్ఛార్జ్ మినిస్టర్స్కు కంగారు ఎందుకు? మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ అధికార పక్షానికి సవాల్గా మారుతున్నాయి. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ని గెలుచుకోవాలని ఇప్పటికే నేతలకు దిశా నిర్దేశం చేసింది కాంగ్రెస్ హై కమాండ్. […]
Yellow Teeth : చాలామంది ప్రతి రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేస్తున్నప్పటికీ, పళ్లు పచ్చగా మారుతుంటాయి. దీనివల్ల నలుగురిలో నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పళ్లపై ఈ పసుపు రంగు పొర ఏర్పడటానికి ఆహారపు అలవాట్లు, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం లేదా సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అయితే, ఖరీదైన డెంటిస్ట్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన వస్తువులతో మెరిసే తెల్లటి పళ్లను ఎలా పొందాలో ఇప్పుడు […]
జంతువులకు మనుషుల మనోభావాలను, ముఖ్యంగా “భయాన్ని” పసిగట్టే వింత శక్తి ఉంటుందని మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. జంతువులు నేరుగా భయాన్ని ‘వాసన’ చూడలేకపోయినప్పటికీ, భయపడినప్పుడు మన శరీరంలో కలిగే రసాయనిక మార్పులను అవి పసిగట్టగలవు. ఆ వివరాలతో కూడిన సమగ్ర కథనం ఇక్కడ ఉంది: మనం ఎప్పుడైనా కుక్కను చూసి భయపడితే, అది మనల్ని ఇంకా ఎక్కువగా […]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రధాన ఘట్టాలు కింది విధంగా ఉన్నాయి.. Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్! ఎన్నికల కీలక షెడ్యూల్ […]
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలవ్వకముందే ఏసీ కొనుగోలు చేయడం తెలివైన పని. మార్చి నెలాఖరు నుండి ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఏసీ కొనుగోలు చేయడం వల్ల మీరు వేల రూపాయలను ఆదా చేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. 1. భారీ తగ్గింపులు , ఆఫర్లు సీజన్ ప్రారంభం కాకముందే కంపెనీలు తమ పాత స్టాక్ను క్లియర్ చేయడానికి లేదా కొత్త మోడల్స్ను మార్కెట్లోకి పరిచయం […]
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. UGC Protests: […]