ఏపీలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్ లో అధికార వైసీపీ నేతలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ పెట్టి క్లబ్ లు మూయించిన మాట వాస్తవం కాదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ […]
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు. గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు, […]
కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలుడు. తన అక్క, బావ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నాడు. తనకు కారుణ్య మరణం కు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పని చేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత […]
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ దాటి అదృశ్యమైన భారతీయ బాలుడి ఆచూకీ లభించిందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఏ) ఆదివారం తెలిపింది. భారత సైన్యంతో కమ్యూనికేషన్లో, చైనీస్ పీఎల్ ఏ తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించిందని మరియు సరైన లాంఛనాల తర్వాత తిరిగి పంపబడుతుందని పేర్కొంది. భారత సైన్యం చైనీస్ వాదనను ధృవీకరిస్తోంది మరియు తప్పిపోయినట్లు నివేదించబడిన బాలుడు ఒకడేనా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిపోయిన బాలుడిని మిరామ్ టారోన్గా గుర్తించి, ఏర్పాటు […]
ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లోని లేటెస్ట్ ప్రోగ్రామ్ ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారికతో మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వ్యూవర్స్ నుండి ‘వావ్’ అంటూ అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. బట్.. ఇంతలోనే నెక్స్ట్ ఎపిసోడ్ పోస్టింగ్ టైమ్ వచ్చేసింది! సో… ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ దివిని వ్యూవర్స్ ముందుకు తీసుకొచ్చింది ఆషూ రెడ్డి. విశేషం ఏమంటే… దాదాపు […]
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో […]
మిత్రుల మద్య పాత విభేదలతో మాట్లాడుతున్నట్టే నటించి ఓక్క సారిగా కత్తి తో పోడిచి..అతను కాపాడండి ఆర్ధనదలు చేస్తుంటే…కత్తుల పట్టుకోని నడి రోడ్డు పై నృత్యలు చేశారు.. పోడిచి దర్జగా రోడ్డు పై కూర్చోని కత్తుల తీప్పుతు ఏంజాయ్ చేశారు..సికింద్రాబాద్ బేగంపేట లో జరిగిన హత్యయత్నం కేసులో సీసీ వీడియోలు చుస్తే షాక్ అవ్వాల్సిందే.. బేగంపేట రసూల్ పుర కు చేందిన ప్రదీప్, మునీర్ పాత మిత్రులు.. ఇద్దరి మధ్న గత కొద్ది కాలంగా విభేదాల కారణంగా […]
క్రమం తప్పకుండా నడవడం 70, 80 ఏళ్ల వారిలో టైప్ 2 డయాబెటిస్ను నివారించడంలో సహాయపడుతుందని ఇటీవల అధ్యయనం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ‘డయాబెటిస్ కేర్ జర్నల్’లో ప్రచురించబడింది. “మా అధ్యయనం నుండి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రోజుకు ప్రతి 1,000 అడుగులు నడవడం వల్ల ఫలితాలు ఈ జనాభాలో 6 శాతం తక్కువ మధుమేహ ప్రమాదాన్ని చూపించాయి. దీనర్థం ఏమిటంటే, సగటు వృద్ధులు ప్రతిరోజూ 2,000 అడుగులు వేస్తే, వారు ఇప్పటికే […]
ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అయితే ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోయిన విద్యార్థులు పొడగించిన గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లోకి ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని జనవరి 24 నుండి 31 వరకు పొడిగించింది. ప్రజా ప్రతినిధులు, […]
ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఒక మహిళ వేడుకొంటుంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఒకసారి తనపై హత్యాయత్నం చేశారని… డాక్టర్లు సకాలంలో నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తోంది. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సైదాబాద్ లో మీడియా తో బాధితురాలు బోడ పద్మ వివరాలు వెల్లడించారు. […]