-
VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..
VC Sajjanar: వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఈ మేరకు వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు… -
GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్
GHMC: హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. నగరంలోని ఆరాంఘర్ ప్రాంతంలో ఫుట్పాత్లను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ డ్రైవ్లో అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల చిరు వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డును ఆక్రమించి డబ్బాలు, షెడ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫుట్పాత్లను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా […] -
Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!
Mahela Jayawardene: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఉన్న క్రేజ్ వేరు. 5 కప్పులను తన ఖాతాలో వేసుకుంది ముంబై. కానీ.. గత ఐదేళ్లుగా ముంబై ఇండియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. గత దశాబ్దంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టు విజయ పరంపరను కొనసాగించింది. కట్చేస్తే 2020 నుంచి ఎంత ట్రై చేసినా కప్పు కొట్టలేకపోతున్నారు. 2020 నుంచి రెండుసార్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నప్పటికీ చివరి వరకు వెళ్లడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు ముందు.. హెడ్… -
Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్పై యువరాజ్ ఎమోషనల్..
Yuvraj Singh Retirement: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియాలో ఉన్నప్పుడు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు. జట్టు నుంచి తనను తప్పించిన మేనేజ్మెంట్పై అసహనం వ్యక్తం చేశాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ తనను ఎందుకు పక్కన పెడుతున్నారో కనీసం వివరణ సైతం ఇవ్వలేదన్నాడు. ఈ క్లిష్ట సమయంలో ఎంఎస్ ధోనీ తనకు వివరణ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ..… -
Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్రెడ్డి అదిరిపోయే కౌంటర్..
Nitish Kumar Reddy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమి పాలైంది. తిరిగి కోల్కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్లో 65 పరుగుల భారీ విజయంతో పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) ప్రభావవంతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఛేజింగ్లోకి దిగిన కేకేఆర్161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్లో సీనియర్… -
Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!
Ragi Milk Recipe: వేసవిలో త్వరగా డీ హైడ్రేట్ అవుతుంటాం. శక్తి కోసం రోడ్ల పక్కన దొరికే అనేక రకాల జూస్లు తాగుతుంటాం. బయట దొరికే జూస్లలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతుంటారు. అవి తాగితే మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే ఎంతో టేస్టీ, హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ, శక్తిని పెంచే సహజ పానీయాల్లో రాగి పాలు (Ragi Milk) ఒకటి. రాగి (Finger Millet)లో కాల్షియం, ఫైబర్, ఐరన్… -
Seema Haider: కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ యువతి..
Seema Haider: సీమా హైదర్.. ఒకప్పుడు భారత్లో ఈ పేరు మార్మో్గింది. పాకిస్థాన్కు చెందిన ఈ మహిళ పబ్జీ (PUBG) ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న ఈ పాకిస్థానీ వలసదారురాలు సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన కుమారుడికి భారత్ అని… -
Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!
Mahindra sales: మహీంద్రా కంపెనీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మహీంద్రా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ ఎస్యూవీ, వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను సైతం పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయి. తమ వాహనాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. కానీ.. మోడల్స్ వారీగా కొత్త ధరలను మాత్రం ప్రకటించలేదు. అంతేకాదు.. తమ మొత్తం పోర్ట్ఫోలియోలో సగటు ధర పెరుగుదల 1.6%గా ఉందని ఆ బ్రాండ్ వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన XUV… -
Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!
Oracle Layoffs: ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation) ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పాడేసింది. ఉద్యోగాలు తొలగిస్తున్నట్టు ఈమెయిళ్ళ పంపడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో పంపిన ఈ ఈమెయిళ్ళు ఉద్యోగులను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఈ ఉద్యోగులను తొలగించే ముందు ఎలాంటి నోటీసులు, ముందస్తు సూచనలు చేయలేదు. పలు నివేదికలు, ఉద్యోగుల ప్రకటనల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది… -
Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..
Fuel price: మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలు మదురుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక లాంటి దేశాలను సంక్షోభం కుదిపేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఇంధనంతో పాటు నిత్యవసర వస్తువుల రేట్లు ఆకాశాన్నంటాయి. భారత్లో మాత్రం ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇంధన కొరత నేపథ్యంలో ఒక వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. మధ్యతరగతి వ్యక్తులపై ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!