-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక "బొద్దింక"గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. -
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
Cockroach Trend Goes Global: సోషల్ మీడియాలో బొద్దింకల ట్రెండ్ మామూలుగా లేదు! ఒకప్పుడు కేవలం వ్యంగ్యం (Satire) కోసం పుట్టిన ఒక చిన్న ఆలోచన.. ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి ఒక భారీ పొలిటికల్ మూవ్మెంట్లా మారుతోంది. భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) స్ఫూర్తితో.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్లోనూ 'కాక్రోచ్ అవామీ పార్టీ' (CAP), 'కాక్రోచ్ అవామీ లీగ్' (CAL) వంటి గ్రూపులు పుట్టుకొచ్చాయి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగ యువత చేస్తున్న… -
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
Eric Simons: ఐపీఎల్లో ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనేది ఎప్పుడూ ఒక పెద్ద సస్పెన్సే. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేదా అనే విషయాన్ని కేవలం అతను మాత్రమే నిర్ణయించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్పష్టం చేశాడు. అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సిమన్స్ ఈ విషయాలను పంచుకున్నారు. 44 ఏళ్ల ధోని కాలిక గాయం కారణంగా ఐపీఎల్ 2026… -
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao: అమెరికా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు లక్ష్యాల్లో మార్పులు జరిగితే రైతుల భూములను తిరిగి ఇవ్వాల్సిందేనని పార్లమెంట్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని ఆరోపించారు. ఇటీవల తెలంగాణ… -
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
KTR: రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని తాను లేఖ రాశానని తెలిపారు. సీఎంకు డబ్బు సంచులపై ఉన్న దృష్టి ధాన్యం సంచులపై కూడా ఉంటుందని భావించానని, కానీ ఇటీవల సీఎం నిర్వహించిన ప్రెస్మీట్ చూస్తే పరిస్థితి అర్థమైందని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని […] -
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడమే లక్ష్యంగా గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడే క్రమంలోనే క్రికెట్ దేవుడు సచిన్… -
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
SRH vs RCB: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్త్లను ఇప్పటికే ఖరారు చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు.. ఇప్పుడు లీగ్ టేబుల్లో 'టాప్-2' స్థానం కోసం తలపడనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరగబోయే ఈ పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు 13 మ్యాచ్లలో 18 పాయింట్లతో టేబుల్ టాప్లో కొనసాగుతుండగా.. హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్లలో 16 పాయింట్లతో… -
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Heatwave Alert in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఐదుగురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
Shubman Gill: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్మన్ గిల్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు అద్భుతమైన ఫామ్లో ఉండటం, గెలుపు జోరును కొనసాగిస్తుండటం పట్ల గిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. అసలు గుజరాత్ టైటాన్స్ జట్టు లీగ్ దశలో పుంజుకోవడానికి ఢిల్లీలో సాధించిన విజయమే టర్నింగ్ పాయింట్ అని గిల్ స్పష్టం చేశాడు. నిజానికి అంతకుముందు ఆడిన మొదటి రెండు మ్యాచ్ల్లోనూ జట్టు చాలా గట్టి పోటీ ఇచ్చిందని, అయితే విజయం కోసం కావాల్సిన ఆ… -
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
Cockroach Janta Party: ఇంట్లో ఒక్క బొద్దింక కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తేవాళ్లు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఇవి ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమై చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీ వంటగదిలోనో, గోడల మీదో తిరిగే రెక్కల పురుగుల గురించి కాదు! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక 'బొద్దింక' దేశవ్యాప్తంగా పెను తుఫాను సృష్టించింది. భారతీయ యువతను ఏకం చేస్తూ, ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ఆ పేరే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP). అమెరికాలో ఉండే…
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?