Minister Nara Lokesh Attends Fan Wedding: తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించారు మంత్రి లోకేష్ .. గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఆగస్టు 20వ తేదీన యువనేత నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు... విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక…
Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని చెప్పారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పాడని చంద్రబాబు తెలిపారు. ఎవరైనా ప్రశిస్తే తోలు తీస్తామన్నారని గుర్తు […]
Cow Cess: రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లోని ఒక బార్లో మద్యం కొనుగోలు చేసిన ఒక కస్టమర్ నుంచి ఇటీవల 20% అదనపు పన్ను వసూలు చేశారు. ఈ అదనపు పన్నును 'కౌ సెస్'గా విధించారు. వాస్తవానికి.. కౌ సెస్ అనేది రాజస్థాన్లోని ఆవులు, గోశాలలకు మద్దతుకు సంబంధించిన పన్ను. మద్యంపై ఈ పన్ను విధించడంతో దానికి సంబంధించిన బిల్లు కాపీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మద్యంపై కౌ సెస్ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Laxmi Reddy Files Police Complaint: కిరణ్ రాయల్ అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పలువురు జనసేన, వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా సంచలన నిజాలను బయటపెట్టింది. జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితో పాటు వైసీపీ నేత సురేష్పై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత సురేష్ ఫొటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సురేష్కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరి…
Fastag New Rules: వాహనదారులపై టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేవలం రూ.3000లతో ఈ పాస్ కొనుగోలు చేసి ఏడాదంతా లేదా 200 ట్రిప్పులు (ఏది ముందు వస్తే అది) జాతీయ రహదారులు, నేషనల్ ఎక్స్ప్రెస్ వేలపై తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 15, 2025 రోజునే ఈ వార్షిక పాస్ల రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ యాన్యువల్ పాస్ల కోసం వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే.. వాహనదారులు సౌకర్యార్థం కేంద్రం…
Tamil Nadu Politics: కరూర్ తొక్కిసలాట జరిగిన కొన్ని రోజుల తర్వాత దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ పార్టీని బీజేపీ సంప్రదించిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. డీఎంకే అన్యాయంగా విజయ్ను లక్ష్యంగా చేసుకుందని.. విజయ్ ఒంటరి కాదని బీజేపీ సీనియర్ నాయకుడు తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. డీఎంకేను ఇరుకున పెట్టాలని బీజేపీ టీవీకేకి సూచించిందని చెబుతున్నారు. ఈ విషాదం తర్వాత…
Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. షోయబ్ తన మూడవ భార్య సనా జావేద్ తో విడాకులు తీసుకునేందు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఊహాగానాలు మరింతగా పెంచింది. ఈ వీడియోలో, మాలిక్, అతని ప్రస్తుత భార్య సనా ఇద్దరూ దూరాన్ని పాటిస్తూ.. బహిరంగంగా ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా కనిపించారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన అభిమానులకు ఆటోగ్రాఫ్లపై సంతకం చేయగా.. సనా…
Weight Loss Fruits: బరువు తగ్గేందుకు చాలా మంది జిమ్ కు వెళ్లడం, అనేక రకాల డైట్ పద్ధతులు పాటించడం లాంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి డైట్ (డైట్-ఫ్రీ వెయిట్ లాస్), జిమ్కి వెళ్లకుండా (జిమ్ లేకుండా బరువు తగ్గడం) సులభంగా బరువు తగ్గవచ్చు. కానీ మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం మన ఆహారం. అందువల్ల దీన్ని మెరుగుపరచడం ద్వారా మాత్రమే, […]
Constipation Home Remedies: మలబద్ధకం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి కావాల్సిన నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, నిద్ర లేమి, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా నొప్పి నివారిణలు, యాంటీ ఆసిడ్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అలాగే డయాబెటిస్, […]
India Slams Pakistan Army: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యం కోరుతూ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా డజన్ల కొద్దీ జనాలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. PoK లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిరసన కారులు ముజఫరాబాద్కు చేరుకోకుండా నిరోధించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. అయితే.. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ నిరసనలు అణచివేత,…