-
Bangladesh: షేక్ హసీనా మద్దతుదారుల నిరసనలు.. ఆర్మీ కాన్వాయ్పై దాడి
ప్రభుత్వం, ప్రజలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇప్పుడు సైన్యం. బంగ్లాదేశ్లో ఎవరూ సురక్షితంగా లేరు. కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఇప్పుడు అదుపు తప్పింది. -
Jammu Kashmir: కిష్త్వార్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్.. భారీగా భద్రతా బలగాల మోహరింపు
ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్నాగ్లో ఎన్కౌంటర్ జరిగిన ఒక రోజు తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగింది. -
Haryana : పాఠశాల బాత్రూమ్లో పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపాల్
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు పదేళ్ల విద్యార్థినిపై దారుణంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాల బాత్ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. -
Taiwan: ఖయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. తైవాన్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించిన డ్రాగెన్ సైనిక విమానాలు
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది. -
Myanmar: బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి..200 మందికి పైగా మృతి
రోహింగ్యాలకు సంబంధించి మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త వెలువడింది. మయన్మార్ విడిచి బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ల ద్వారా దాడులు చేశారు -
Hindenburg: హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీపై సంచలన ఆరోపణలు..
అదానీ కేసులో సెబీ చీఫ్పై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్కు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ రీసెర్చ్ తెలిపింది. -
Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత..
దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. -
National Disaster: జాతీయ విపత్తు అంటే ఏంటి?.. వయనాడు ఘటనపై కేంద్ర వైఖరి?
ఇటీవల, కేరళలోని వయనాడ్ జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తు 300 మందికి పైగా ప్రాణాలు తీసింది. -
PM Modi: మోడీ చేసిన ఒక్క ప్రకటనతో దూసుకుపోయిన మార్కెట్..
సరిగ్గా 5 రోజుల తర్వాత దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. అటువంటి పరిస్థితిలో.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. -
Paris Olympics: చిన్న వయసులో ఒలింపిక్ పతకం విజేతగా అమన్..టాప్ 5లో ఎవరంటే?
పారిస్ ఒలింపిక్స్లో దేశానికి ఆరో పతకాన్ని అందించిన అమన్ సెహ్రావత్.. ఒలింపిక్స్లో పతకం సాధించిన దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!