Taiwan: ఖయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. తైవాన్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించిన డ్రాగెన్ సైనిక విమానాలు
- తైవాన్ డిఫెన్స్ జోన్లోకి చైనా సైనిక విమానాలు
- తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
- చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచామన్న తైవాన్
- పరిస్థితిని బట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది. ఎనిమిది విమానాలలో మూడు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఆగ్నేయ, నైరుతి వైమానిక రక్షణ గుర్తింపు జోన్లలోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచామని, పరిస్థితిని బట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఎంఎన్డీ వెల్లడించింది. అయితే.. తైవాన్ స్పందించి ఆ ప్రాంతానికి విమానాలు, నౌకాదళ నౌకలను పంపింది.
READ MORE: Nagarjuna Sagar: సాగర్ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
అయితే.. ఇది మొదటిసారి కాదు. చైనా తరచూ ఇలాంటివి చేస్తుంది. తాజా ఘటనతో తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కార్యకలాపాలను పెంచింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్రంగా పరిపాలించబడుతుందని తెలిసిందే. అయితే చైనా తైవాన్ను తన భూభాగంగా పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!