Oscar 2026: భారతీయ సినిమాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాయి. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు సినిమాలు కాంతార చాఫ్టర్ 1, మహావతార్ నరసింహా ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి వచ్చాయి. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1’, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహా చిత్రాలు ఆస్కార్ పోటీలోకి అడుగుపెట్టాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిల్మ్ల జాబితాలో ఈ రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అకాడమీ ఆఫ్…
Tara Sutaria and Veer Pahariya Break Up: బాలీవుడ్ 2025లో హాట్ టాపిక్గా మారిన కొత్త జంట తారా సుతారియా – వీర్ పహారియా ఇప్పుడు విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన ఈ జంట కొద్ది కాలానికే విడిపోవడం అభిమానులను షాక్గా గురించింది. ఫిల్మ్ఫేర్ కథనం ప్రకారం.. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారని నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తారా కానీ, వీర్ కానీ అధికారికంగా స్పందించలేదు. విడిపోవడానికి గల…
Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. అప్పట్లో శ్రీనివాస్ ఇరు రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించాడు. అనేక పరిణామాల మధ్య జైలు జీవితం సైతం గడిపిన అఘోరీ శ్రీనివాస్ గురించి ప్రస్తుతం ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి. శ్రీనివాస్, వర్షిణి జంట గతంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇద్దరూ మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే.. శ్రీనివాస్ నుంచి దూరమైన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. శ్రీనివాస్ అమ్మాయిగా మారడినికి గల…
Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన శ్రీనివాస్ను అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. జైలు జీవితం సైతం గడిపిన శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే.. అప్పట్లో అఘోరీ శ్రీనివాస్, వర్షిణి సంచలనానికి తెర లేపారు. ఏపీకి చెందిన వర్షిణిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే.. వర్షిణి ప్రస్తుతం అఘోరి నుంచి దూరమై పూర్తిగా మారిపోయింది. తాజాగా…
UP: పాకిస్థాన్ మహిళకు భారత్లో ప్రభుత్వ ఉద్యోగం లభించింది.. పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి విద్యాశాఖలో ఉద్యోగం పొందిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను ఉత్తర్ప్రదేశ్లోని అజీమ్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖ చేపట్టిన అంతర్గత విచారణలో మహిరా అక్తర్ అనే మహిళ, ఫర్జానా అనే పేరుతో నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు తేలింది. ఆమె కుమహరియా గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Amit Shah: జమ్మూ కశ్మీర్ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు, వారి ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆపరేషన్లపై షా ఆరా తీశారు. ఎలాంటి సడలింపులు లేకుండా మిషన్ మోడ్లో కొనసాగాలని ఆదేశించారు.
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పిల్లల పేర్ల వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తాజాగా వెల్లడించారు. తన పిల్లలతో ఉన్న ఫోటోను ఒక ఎక్స్ ఖాతాదారు షేర్ చేయగా, దానికి స్పందించిన మస్క్ వారి పూర్తి పేర్లు, వాటికి ప్రేరణ ఏమిటో వివరించారు. తన కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ అని మస్క్ తెలిపారు. ఇందులో ‘స్ట్రైడర్’ పేరు ప్రముఖ రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రాసిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథలోని పాత్ర అరగోర్న్ నుంచి తీసుకున్నదని చెప్పారు.…
Trump Issues Strong Warning to Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. దేశంలో ఇప్పటికే నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో ప్రజలను హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్లో అల్లర్ల సమయంలో ప్రజలపై హింస చేయడం అక్కడి ప్రభుత్వానికి అలవాటుగా…
Actress Ramya: నటి రమ్య కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నటి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉన్నారు. అయితే సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. తిరిగి చిత్రరంగంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఓ సినిమా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. రాజకీయాల నుంచి దూరమైనప్పటికీ, సామాజిక అంశాలపై స్పందిస్తూ యాక్టివ్గా ఉంటున్నారు. అయితే.. రమ్య జంతు ప్రేమికురాలు.
USA: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారీ డ్రగ్స్ రవాణా బయటపడింది. ఇండియానా స్టేట్ పోలీస్ అధికారులు సాధారణ ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా ఆపిన ఓ లారీ నుంచి సుమారు 309 పౌండ్ల (140 కిలోల) కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో భారతీయులైన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాలిఫోర్నియాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30). వీరిద్దరూ భారతీయ మూలాలు కలవారని అమెరికా…