MS Dhoni: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కెనడియన్-ఇండియన్ గాయకుడు ఏపీ ధిల్లన్ కలిసి అడ్వెంచర్ మూడ్లో కనిపించారు. సల్మాన్ ఖాన్ పణవేల్ ఫామ్హౌస్లో వీరు ఏటీవీ వాహనంతో ఆఫ్రోడింగ్ చేస్తూ సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్రిప్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఏపీ ధిల్లన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ బావ అతుల్ అగ్నిహోత్రి కొన్ని చిత్రాలు పంచుకున్నారు. గుట్టలు, మట్టిరోడ్లు, విస్తృతమైన ఓపెన్…
Lowest Home Loan Interest Rates: దేశంలోని చాలా మందికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో సొంత ఇల్లు కొనడం చాలా మందికి ఒక కల. కలను సహకారం చేసుకునేందుకు పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా చాలా మంది హోం లోన్లపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే తక్కువ వడ్డీతో హోం లోన్ ఎక్కడ దొరుకుతుంది? ఏ బ్యాంక్లో ఈఎంఐ తక్కువగా ఉంటుంది? అనే ప్రశ్నల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వీటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి.. గతేడాది రిజర్వ్ బ్యాంక్…
Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈడీ విచారణ కేసులో మమతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీపై బెంగాల్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఆర్పై స్టే ఇచ్చింది. ఐ ప్యాక్పై ఈడీ దర్యాప్తు సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లను భద్రపరచాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న…
US-Pakistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ప్రశంసల వర్షం కురిపించారు. “నా ఫేవరెట్ జనరల్”, “చాలా గౌరవనీయమైన జనరల్” అని కొనియాడారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు ఆసిమ్ మునీర్ను “గ్రేట్ పీపుల్” అంటూ మెచ్చుకున్నారు. ఈ మాటలు విని పాకిస్థానీలు ఆనందంతో ఉబ్బిపోయారు. ట్రంప్ రూపంలో తమకు ఒక శక్తివంతమైన అండ దొరికిందని భావించారు. కానీ జనవరి 14 రాత్రి అమెరికా జారీ చేసిన ఆదేశం ఆ ఉత్సాహాన్ని ఒక్కసారిగా కూల్చేసింది. అమెరికా…
Dhurandhar: రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ విడుదలై దాదాపు ఆరు వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1300 కోట్ల మార్క్కు చేరువలో ఉన్న ఈ సినిమా మరో చరిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ ఇప్పుడు ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. తొమ్మిదేళ్లుగా ఎవ్వరూ తాకలేని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలోని ‘బాహుబలి 2’ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. ‘బాహుబలి…
Kishan Reddy: తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్ట్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఇంకా విచారణ జరుపుతూనే ఉందని.. ఇంతలోపే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి, ఇంటి తలుపులు ధ్వంసం చేసి వారిని…
Harish Rao: ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి అన్ని మీడియా ఛానెళ్లను సీఎం రేవంత్ భయపెడుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరితెగిస్తారని.. ప్రజలకు గొంతుక లేకుండా పోతుందని హితవు పలికారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా.. మీడియాని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. రేవంత్…
Jagga Reddy: ఎన్టీవీలో వచ్చిన ఓ కథనంపై రేవంత్ సర్కార్ "ఓవర్ రియాక్షన్" చేస్తోంది. జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ ప్రతాపంపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. "తెలంగాణ పోలీసుల…
KTR on Journalist Arrests: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం, వారిని నేరస్థులలా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన నాటి చీకటి రోజులను, ఎమర్జెన్సీ అణచివేత ధోరణిని గుర్తుకు తెస్తోందన్నారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి కానీ, ఇలా భయోత్పాతం సృష్టించడం దేనికి సంకేతం? అని నిలదీశారు. అర్ధరాత్రి…
Journalists Arrests: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలోనే NTV జర్నలిస్టులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం అని మండిపడ్డారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా? రాత్రి నుంచి0 వారి ఇళ్లపై దాడులు చేస్తూ, ఇంటి తలుపులు పగులగోడుతూ పండుగల సందర్భంలో కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండనివ్వకుండా,…