Uddhav Thackeray: ‘నాకు బీజేపీ రహిత రాముడు కావాలి’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
- మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- బీజేపీపై విరుచుకుపడ్డ ఠాక్రే
- నాకు బీజేపీ రహిత రాముడు కావాలని వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం థానేలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. గర్ల్ సిస్టర్ స్కీమ్ ప్రయోజనాలను వివరించారు. ఈ పథకాన్ని పొందాలని మహిళలను కోరారు. ఇంకా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఆయన విమర్శించారు. “ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానన్నారు. 15 లక్షలు ఏమయ్యాయి. హామీ ఇచ్చిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. నిధులన్నీ గుజరాత్కే వెళ్తున్నాయి. ఒక పెద్ద ప్రాజెక్ట్ గుజరాత్కు వెళ్లింది. మనం బిచ్చగాళ్లమా? ” అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.
READ MORE: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
అనంతరం ఆయన గర్ల్ సిస్టర్ స్కీమ్ గురించి మాట్లాడారు. ఈ పథకం కింద రూ.1500 ఇస్తున్నారు. 1500 రూపాయలతో ఏమవుతుంది? రూ.1500తో ఇల్లు నడపగలరా? ఆ డబ్బుతో కనీసం పుస్తకాలు కూడా కొనలేరన్నారు. ఎందుకంటే పుస్తకాలపై కూడా జీఎస్టీ ఉందని వ్యాంగ్యంగా చెప్పారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని.. నాలుగు నెలల ముందు రూ.1500 ఇవ్వడం ఇందుకు కారణమన్నారు. మహారాష్ట్రను రూ.1500కి అమ్మాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇది ఒక పథకం, మీరు డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీ డబ్బు అని తెలిపారు.
READ MORE:Bangladesh: షేక్ హసీనా మద్దతుదారుల నిరసనలు.. ఆర్మీ కాన్వాయ్పై దాడి
నాకు బీజేపీ రహిత రాముడు కావాలి…
అయోధ్యలో కూడా ఆదర్శ్ కుంభకోణం జరిగిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ” కుంభకోణంలో ఎవరు ప్రమేయం ఉంది? గుడి కట్టడానికి మా రక్తం ఇచ్చాం. శంకరాచార్యులు నా ఇంటికి వచ్చారు. హిందువులపై బీజేపీ వెన్నుపోటు పొడిచారన్నారు. కేదార్నాథ్ ఆలయంలో బంగారం పోయింది. మిగిలిన ప్రజలు జై శ్రీరామ్ నినాదాలు చేయాలని చెబుతారు. వారు మాత్రం ‘కేమ్ చో’ అంటారు. నాకు బీజేపీ రహిత రామం కావాలి. ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు అందరూ మాతోనే ఉన్నారు. ” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!