-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
Kiren Rijiju: చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి భారత్ ఖచ్చితమైన వైఖరిని స్పష్టం చేశారు. పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలనే భారత్ ఆశిస్తోందని, అంతమాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన 'బ్రిక్స్ డైలాగ్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్-చైనా ఉద్రిక్తతలు, సరిహద్దు పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ… -
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
BRICS 2026: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శనివారం భారత్కు చేరుకుంటున్న తరుణంలో, బీజింగ్ నుంచి ఓ కీలక సందేశం వెలువడింది. మనం మంచి పొరుగు దేశాలుగా మెలుగుతూ, ఒకరి విజయంలో మరొకరం సహకరించుకునే భాగస్వాములుగా ముందడుగు వేద్దామని చైనా ఆకాంక్షించింది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్పింగ్ భారత్లో కాలు మోపుతుండటంతో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా… -
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
Vladimir Putin: పాశ్చాత్య దేశాల ఆంక్షల పర్వంపై రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రేక్స్ (BRICS) బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిపై విధించిన ఆంక్షలను కలిపినా, దానికి రెట్టింపు స్థాయిలో ఒక్క రష్యాపైనే ఏకంగా 30 వేలకు పైగా ఆంక్షలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వ్యాపారంలో సజావుగా సాగాల్సిన పోటీని కొన్ని దేశాలు అత్యంత అసహ్యకరమైన రీతిలో మార్చేస్తున్నాయని, ఇది ఏకంగా ప్రభుత్వాల స్థాయిలోనే జరుగుతోందని అమెరికాను… -
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
1902 Mangapatnam Train Accident: అవి దేశాన్ని బ్రిటీషర్లు పరిపాలిస్తున్న రోజులు. తేదీ 1902 సెప్టెంబర్ 12. అప్పటి మద్రాసు నుంచి బాంబే (ముంబయి) వైపు ప్రయాణికులతో బయలుదేరిన 'మెయిల్ రైలు' ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కడప జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో కురిసిన భారీ వర్షాల వల్ల మంగపట్నం సమీపంలో ఉన్న రైల్వే వంతెన ఉద్ధృతంగా ప్రవహించిన వరద నీటిలో కొట్టుకుపోయింది. వంతెన కూలిపోయిన విషయం తెలియకపోవడంతో అదే దారిలో వేగంగా వచ్చిన ఆ రైలు పట్టాలు… -
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
PMAY-U 2.0: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్. ముఖ్యంగా పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్న లక్షలాది కుటుంబాలకు సొంత గూడు కట్టుకోవడం నేటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. స్థలం కొనడానికి డబ్బుల్లేక, ఇల్లు కట్టుకునేందుకు స్తోమత చాలక ఎంతోమంది ఈ కల నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాంటి వారందరి ఆశలకు ఊపిరి పోస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0). ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. కేవలం ఇల్లు కొనేవారికో లేదా… -
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
S. Jaishankar: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణ మార్పుల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్రిక్స్ (BRICS) దేశాలు తమ ఆర్థిక బలాన్ని నిలబెట్టుకోవాలంటే, భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అంతర్జాతీయ ఉపద్రవాలనైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్లో ప్రసంగించిన జైశంకర్, నేటి ప్రపంచంలో అనిశ్చితి, సంక్లిష్టత సర్వసాధారణంగా మారాయని పేర్కొన్నారు. కేవలం… -
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాం..
Sabita Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ భారతదేశం మొత్తం చూస్తుందని, మానవ హక్కుల సంఘంతో పాటు, మహిళ కమిషన్ వివరించామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన అంశాలను వివరించారు. -
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
IT Minister Sridhar Babu: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్స్, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. యాంకర్ పార్టనర్స్ లేదా ఇండస్ట్రీ పార్టనర్స్ భాగస్వామ్యం లేకుండానే గతంలో వీటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల ఇవి నిరుపయోగంగా మారాయని తెలిపారు. నిజామాబాద్ ఐటీ టవర్, ఐటీ హబ్పై శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు శాసనసభ వేదికగా సమాధానమిచ్చారు. ప్రణాళికారాహిత్యంతో మూతపడిన ఐటీ హబ్లను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు… -
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ChatGPT 80s Photo Trend: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. వర్ణరంజితమైన 1980ల నాటి క్లాసిక్ పోర్ట్రెయిట్ ఫోటోలు అందరి ఫీడ్లలో ప్రత్యక్షమవుతున్నాయి. నెటిజన్లు తమ సాధారణ ఫోటోలను చాట్జీపీటీకి అందిస్తూ, వాటిని 80ల కాలం నాటి హెయిర్స్టైల్స్, నాటి ఫ్యాషన్ దుస్తులు, వార్మ్ స్టూడియో లైటింగ్, పాతకాలపు ఫిలిం గ్రెయిన్ లుక్తో వింటేజ్ రీతిలో మార్చుకుంటున్నారు. చాట్జీపీటీ ఇచ్చే ఫోటోలు ఎంతో సహజంగా, ఆకర్షణీయంగా… -
Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
Mahindra Thar 2026: మహింద్ర అభిమానులకు, ముఖ్యంగా ఆఫ్రోడ్ ప్రేమికులకు త్వరలోనే గుడ్న్యూస్ రానుంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'మహింద్రా థార్' ఎస్యూవీ మరోసారి కొత్త రూపుతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2025లో తొలి అప్డేట్ అందుకున్న ఈ కారును, సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరి నాటికి మళ్లీ అప్డేట్ చేసి లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మహింద్రా సంస్థ అధికారికంగా ధృవీకరించనప్పటికీ, సెప్టెంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని…
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!