-
Astrology: ఫిబ్రవరిలో నాలుగు రాజయోగాలు.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం, అదృష్టం డబుల్!
Astrology: అప్పుడే 2026 ఏడాదిలో ఒక నెల అయిపోవస్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో ఫిబ్రవరి నెల రానుంది. పంచాంగం ప్రకారం.. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల కదలికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట. సాధారణంగా ఒక్క రాజయోగం ఏర్పడితేనే దాని ప్రభావం బలంగా ఉంటుందట. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయని పంచాంగం వివరిస్తోంది. వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలకే కాదు.. దేశం, ప్రపంచ స్థాయిలోనూ కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణ రాజయోగం, శుక్రాదిత్య… -
Telangana Municipal Elections: నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?
Telangana Municipal Elections: నేడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగనుంది. అయితే.. నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఓవైపు అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా.. మరోవైపు పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోతోంది. -
Mimi Chakraborty: లైవ్ షోలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. ప్రేక్షకుల ముందే అవమానకర వ్యాఖ్యలు!
Mimi Chakraborty: ప్రముఖ నటి, మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తికి ఓ చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో తనను అవమానపరిచారని ఆమె వాపోయింది. ఈ మేరకు సోమవారం బొంగావ్ పోలీస్ స్టేషన్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి బొంగావ్ పట్టణంలోని నయాగ్రామ్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్నట్లు నటి పేర్కొంది. మిమీ చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ప్రదర్శన జరుగుతుండగా నిర్వాహకులలో… -
మారుతి సంచలనం.. బూట్ స్పేస్ సమస్యకు చెక్.. Maruti Brezza CNG వచ్చేస్తోంది!
Maruti Brezza CNG: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సేల్స్లో దూసుకుపోతున్న మారుతి మారో కొత్త కారును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ కారు ఏదో కాదు.. ఇప్పటికే మార్కెట్లో మంచి పేరుగాంచిన మారుతి సుజుకి బ్రెజ్జాకు సంబంధించిన సీఎన్జీ వేరియంట్ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే పరీక్షల దశలో ఉన్న కొత్త బ్రెజ్జా మోడల్లో అండర్బాడీ సిఎన్జీ ట్యాంక్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మార్పు వచ్చే ఫేస్లిఫ్ట్ బ్రెజ్జాలో అంటే ఎంవై26 మోడల్గా… -
Range Rover Sentinel: గణతంత్ర వేడుకల్లో ఆకర్షణగా నిలిచిన ప్రధాని కారు.. ఇది కదిలే భద్రతా కోట!
Range Rover Sentinel: నిన్న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం కృషి చేసిన మహానీయులను తలచుకున్నారు. వారి కృషిని కొనియాడుతూ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇండియా గేట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వేడుకలకు హాజరయ్యారు. నిన్న పరేడ్, జెండా, సైనిక కవాతులు ఎంత ఆకర్షణగా నిలిచాయో.. ప్రధాని వచ్చిన కారు సైతం వాహన ప్రియుల్లో అంతే… -
Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్నిప్రమాదం..
Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయ్ నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి దాని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఐటీఐ గ్రిడ్లో ఉన్న ఒక డెంటింగ్ పెయింట్ షాప్లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమపాక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థాసలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు. ఒక టొయోటా క్రిస్తా, ఒక ఫోర్డ్ ఎండివోర్ కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో… -
Kurnool: ప్రేమలో విఫలం.. ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఎక్స్ లవర్..!
Kurnool: కర్నూలు జిల్లాలో ఓ మాజీ ప్రియురాలు అరాచకం సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఘాతుకానికి తెగబడింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9న ఓ వైద్యురాలు ఆసుపత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసి కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కిందపడగానే పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున కింద… -
Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై క్లారిటీ.. అన్ని మృతదేహాలు వెలికితీత..
Hyderabad: హైదరాబాద్లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఘటనలో 5 గురు మృతి చెందారు. నిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. 22 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.. దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది. మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గుర్తించిన అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతదేహాలను గుర్తించి మార్చురీకి తరలించారు. -
Hyderabad: పంజాగుట్ట కాలేజీలో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు..
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. -
Hyderabad: నాంపల్లి ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. ఆ ఐదు మంది పరిస్థితి ఏంటి?
Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. సెల్లార్లలో చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ పూర్తిగా లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్కు దట్టమైన పొగ అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని జేసీబీ సహాయంతో తవ్వారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్లడానికి మార్గం చేశారు. సెల్లార్ లోకి వెళ్లడానికి భవనం మూడు వైపుల హోల్స్ ఏర్పాటు చేశారు. బేస్మెంట్ సెల్లార్లో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ సెల్లర్…
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!