కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా వినియోగదారులకు 4జీ సేవలను అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సోమవారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4G సేవలను అందిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పైలట్ ప్రాజెక్టులో 700 మెగాహెర్ట్జ్ నుంచి 2100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో 40-45 ఎంబీపీఎస్ […]
ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పెద్ద సంఖ్యలో రైలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఆధునిక పరికరాలతో కూడిన ఈ రైళ్లకు చాలా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడొస్తుందా అని ప్రయాణికులు నిరీక్షిస్తున్న తరుణంలో రైల్వే యంత్రాంగం ఈ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ దిశగా కొత్త అడుగు పడింది. Also read: Rapido: హైదరాబాద్ సహా నాలుగు […]
ఒక అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్తున్నప్పుడు, రొమాంటిక్ లొకేషన్ను ఎంచుకుంటారు. వారిని మంచి రెస్టారెంట్ లేదా పార్కుకు తీసుకెళ్లడం పరిపాటి. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా డేటింగ్ జరగాలని కోరుకుంటారు. కానీ., ఓ మనిషి తన జీవితంతో పాటు తన ప్రేయసి జీవితంను కూడా రిస్క్ లో పెట్టాడు. వెరైటీ డేట్ ప్లాన్ కోసం వారిదహరి జీవితాలను పణంగా పెట్టాడు. అతను ఆమెను మరపురాని డేటింగ్ సాహసానికి తీసుకెళ్లాడు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత ఎవరూ భయపడకుండా […]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తున్నాయి. దానితో, రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17 […]
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని సన్రైజర్స్ హైదరాబాద్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమ్ను విడిచిపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేశారని, ఇది తనను చాలా బాధించిందని చెప్పాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా చాలా కాలం పాటు ఆడి, ఒక సీజన్ లో ట్రోఫీని గెలిపించినగాని.. తనకు ఈ అగౌరవం దక్కడం ఆవేదన వ్యక్తం చేశాడు. Also Read: RCB Fans: ఒక్క కప్ గెలవకపోయిన […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సూపర్స్టార్ విరాట్ కోహ్లీతో సహా చాలా మంది గొప్ప ఆటగాళ్లను కలిగి ఉన్న ఐపీఎల్ జట్టు. అయితే ఆ జట్టు ఇప్పటికీ ఒక్క ట్రోఫీని కూడా గెలవలేదని విమర్శిస్తున్నారు. కానీ ఈ పరిణామం మాత్రం అభిమానులను ఇబ్బంది పెట్టలేదు. మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ మాదిరిగానే ఆర్సీబీకి కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా “నమ్మ ఆర్సీబీ” అనే నినాదం ఉంది. గేమ్లను […]
రాబోయే IQoo Z9 5G ఫోన్ భారతీయ వేరియంట్ కూడా చైనీస్ మోడల్ మాదిరిగానే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. కంపెనీ ఇటీవల తన భారతీయ వెబ్సైట్లో IQoo Z9X 5G ఫోన్ను జాబితా చేసింది. IQoo ఇండియా సీఈఓ నిపున్ మారియా IQoo Z9x 5G ఫోన్ను మే 16వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరిస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. ఈ పోస్టర్ లో రానున్న స్మార్ట్ఫోన్ వెనుక కవర్ డిజైన్ను కూడా చూపించారు. […]
దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ట్రేడింగ్ ప్లాట్ గా ముగిసింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ స్వల్ప లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ స్వలంగా నష్టపోయింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ కార్పొరేట్ పనితీరు, ముందస్తు ఎన్నికల ర్యాలీలతో సెన్సెక్స్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల విక్రయాలు ప్రారంభమైనప్పుడు, సూచీ లాభనష్టాలతో విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. Also Read: 2024 ICC Women’s T20 World Cup: మహిళల […]
రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలు అవాస్తవాలు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను నీరు గార్చింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికిరా., కులాల ఆధారంగా రిజర్వేషన్ లు వద్దని నెహ్రూ అప్పటి సిఎం లకు లేఖ రాసిన మాట వాస్తవమా కాదా అంటూ వ్యాఖ్యానించాడు. రాజీవ్ గాంధీ బీసీలకు 27% రిజర్వేషన్ లు వ్యతిరేకించింది వాస్తవమా కాదా., భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలి. దేశంలో 2 సిద్దాంతాల మధ్య […]
తాజాగా మహిళల టి20 ప్రపంచ కప్ 2024 సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా జరగబోతున్న ఈ మెగా టోర్నీ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ 20 వరకు జరగబోతోంది. మొత్తం 23 మ్యాచులు ఈ టోర్నీలో జరగనున్నాయి. పది జట్లు పాల్గొననున్న ఈ ప్రపంచ కప్ పోటీలో ఇప్పటికే ఎనిమిది టీమ్స్ అర్హత సాధించగా.. తాజాగా క్వాలిఫై రౌండ్ల ద్వారా స్కాట్లాండ్, శ్రీలంకలు ప్రపంచం కప్ లో పాల్గొనబోతున్నాయి. […]