ఇదివరకు మనం రోబో పేరు చెబితే కేవలం అవి కూర్చోవడం, నిలుచడం, లేదా ఏదైనా చెప్పిన పనిని మాత్రం చేసే విధంగా మాత్రమే చూసి ఉంటాం. కాకపోతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం రోజుకో టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని చేసే ప్రతి పనిని చాలా సులువుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రోబోస్ ఏకంగా డాన్స్ చేసే స్థాయికి వచ్చేసాయి. అమెరికాకు […]
హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తన సొంత దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. ధనుష్ తన 50 వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి విడుదల చేసిన ప్రీ లుక్లో హీరో ధనుష్ మెడలో రుద్రాక్షమాల ధరించి కనిపించడం ఇండస్ట్రీలో టాక్ వినిపించడమే కాకుండా.. ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. Also read: Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పిన […]
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేశన్కు ‘ఎక్స్’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. “నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. నువ్వే నా ప్రపంచం. నేనూ, కొడుకు అంగద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. బర్త్ డే పార్టీలోని బుమ్రా, తన భార్య ఉన్న ఫోటోను జోడించాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. Also Read: […]
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సీజన్లో చివరకు ఎవరు ప్లే ఆప్స్ కు చేరతారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే ఐపిఎల్ 2024 మొదటి అర్ధ భాగంలో పేలవ ప్రదర్శన కనబడచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ద్వితీయార్థంలో మాత్రం కనివిని ఎరగని ప్రదర్శనతో మిగతా జట్లకు వార్నింగ్ బెల్స్ ఇస్తుంది. Also Read: TS SET 2024: […]
తాజాగా తెలంగాణ సెట్ – 2024 నోటిఫికేషన్ విడుదలయింది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు సమబంధించి ముఖ్య తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు. Also Read: Virat Kohli […]
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి అర్ధ భాగంలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలవగా, ఆ తర్వాత రెండవ అర్థభాగంలో మాత్రం వరుస విజయాలతో మిగతా టీమ్స్ కు పోటీగా నిలబడుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు విజయం సాధించుకుంటూ పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నుంచి తాజాగా ఏడవ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ […]
బంజారాహిల్స్ ఆఫ్టర్ నైన్ పబ్ లో గలీజ్ దందా నడుస్తోంది. యువకులను ఆకర్షించేందుకై పాడు పనులు యజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి ఈ దందాను యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉపాధి పేరుతో యువతలను ఇక్కడ రప్పించి వ్యభిచార రొంపులోకి యాజమాన్యం దింపుతున్నట్లు తెలుస్తోంది. యువతులతో అశ్లీల నృత్యాలతో పాటు అక్రమ వ్యాపారం యాజమాన్యం చేయిస్తున్నట్లుగా సమాచారం. Also Read: Kadiyam Srihari: ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ లేచే పరిస్థితి లేదు.. […]
మనలో చాలామంది పాములు చూడగానే ఆమడ దూరం పరిగెత్తడం సహజం. అందులో నల్ల త్రాచు పాము సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ త్రాచుపాము కాటేసిందంటే వెంటనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి పామును ముందర పెట్టుకొని ఓ కుటుంబం మాత్రం ప్రత్యేకంగా పూజలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read: Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇలా.. […]
ఇండియన్ నేవీ అగ్నివీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నిమాపక సిబ్బంది స్థానాలకు ఎంపికైన అభ్యర్థులు చిల్కా ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతారు. ఇంటర్ పాస్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 13న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 27 వరకు గడువు ఉంది. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాత పరీక్ష, శారీరక వ్యాయామం, వైద్య పరీక్షల ఆధారంగా పోస్టుల ఎంపిక […]
మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి […]