తిరుమల వెంకన్న స్వామి భక్తుల తాకిడి రోజురోజుకి ఎక్కువవుతుంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడంతో స్కూళ్లకు కూడా సెలవులు రావడంతో స్వామి దర్శనానికి తిరుమలలో భక్తీ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనాలకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి మూడు నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు […]
హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ వద్ద ఉన్న దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిపై తాజాగా హిట్ అండ్ రన్ సంఘటనలో ఇద్దరు యువకలు మృతి చెందారు. ఈ విషయం సంబంధించి హైదరాబాద్ పోలీసులు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వస్తే మాత్రం కచ్చితంగా జరిమానాలతో పాటు కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కారణం చేత ఏ దేశంలో ఏ విషయం జరిగిన ప్రపంచం మొత్తం ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక […]
తాజాగా టెస్లా సంస్థ యజమాని, ప్రపంచకైరుడైన ఎలాన్ మాస్క్ ను మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ సంపాదన విషయంలో దాటేశాడు. ఈ విషయం సంబంధించి మార్క్ జూకర్ బర్గ్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు. ఇకపోతే మార్క్ 2020 సంవత్సరం తర్వాత ప్రస్తుతం మొదటిసారి మస్క్ ను జూకర్ బర్గ్ అధిగమించడం విశేషం. ప్రముఖ పత్రిక బ్లూ వర్క్ నివేదిక ప్రకారం.. జుకర్బర్గ్ సంపద186.9 బిలియన్ డాలర్లుగా ఉండగా., మస్క్ నికర […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంతో రాజకీయ కొలహలం సాగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారింది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఓ వ్యక్తి తన పెళ్లి శుభలేఖ కార్డుపై జనసేన పార్టీ పై ఉన్న తన అభిమానాన్ని చాటుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ముద్రించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Samyuktha Menon: […]
లోక్సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య పొత్తుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లపై ప్రధాని నరేంద్ర మోదీ కాస్త ఘాటుగానే స్పందించారు. యుపి ర్యాలీలో శనివారం నాడు ఆయన మాట్లుడుతూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విఫలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. “దో లడ్కోన్ కి ఫ్లాప్ ఫిల్మ్” మళ్లీ విడుదలైంది అంటూ .. రాహుల్ గాంధీ, అధినేత అఖిలేష్ యాదవ్ లపై కాస్త గట్టిగానే విరుచుక పడ్డారు. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన శ్రీకాంత్ చిత్రం నుండి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను తుషార్ హీరా నందిని దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక, ఆలయ ఎఫ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 10న విడుదల అవుతోంది. ఈ సినిమాలో కంటి […]
ఉత్తరప్రదేశ్ లోని ఓ బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత అనే ఓ 13 ఏళ్ల బాలిక నికిత తన 15 నెలల మేనల్లుడితో కలిసి ఇంట్లోని సోఫాలో ఆడుకుంటోంది. ఇక అదే సమయానికి కుటుంబ సభ్యులందరు వేరే గదుల్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి డోర్ తీసి ఉండడంతో.. ఇంట్లోకి ఒక్కసారిగా ఒక కోతుల గుంపు జొరబడి, కిచెన్ లో ఉన్న సామాన్లను చిందరవందర చేసింది. ఇక ఆ కోతుల గుంపులోని కొన్ని […]
శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా., మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ కు తీవ్ర గాయాలు కాగా., అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్పూర్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని – మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ […]
ప్రపంచంలో కుబేరుడుగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ కు సంబంధించిన ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ ‘బ్లూ టిక్’ లను అందించనుంది. కాకపోతే ఈ విషయంపై చాలా మంది కన్ఫ్యూజన్ స్టేజి లో ఉన్నారు. దీనికి కారణం, ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత, ట్విట్టర్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేసి, ‘బ్లూ టిక్’ లను ఇవ్వడం మొదలు పెట్టాడు. Also […]