అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపద్యంలో., పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే.. ఎవరైనాసరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. Also read: Sandeshkhali : సందేశ్ఖలీ కేసులో అప్డేట్.. పియాలి దాస్కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ నిన్న రాత్రి నుండి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి […]
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో సంఘటన స్థలానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎమ్మెల్యే అభ్యర్థి కృపా లక్ష్మి చేరుకున్నారు. మన దళిత జాతికి మనమే సైనికుల నిలబడదం.., ఒక్కొక్క నా కొడుకుని ఏమి చేయాలో అది చేద్దాం మనకు ఎవరు వద్దు.., చిత్తూరు జిల్లా ఎస్పీ పనిచేయడానికి వచ్చాడా లేక చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడో తెలియదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. Also Read: […]
అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్ గా చేస్తున్న నిఖిల్ అనే యువకుడిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయబోయారు. కారుతో ఢీకొట్టి కిందపడిన యువకుడిని ఇనుప రాడ్ తో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. నంద్యాల నుంచి కారు వస్తుండగా ఈ ఘటన జరిగింది. Also Read: Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ దాడిలో గాయపడిన నిఖిల్ ను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. […]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరి వారి పాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందడం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమ చేసారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆమె తీవ్ర సంతాపం తెలిపింది. ఈ సంఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. Also Read: Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం.. చిన గంజాం నుండి ఓటు వేసి తిరిగి […]
ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు. Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? జెసి ప్రభాకర్ రెడ్డి, […]
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల భారతీయుల కోసం 17 ఆహార మార్గదర్శకాల సమితిని విడుదల చేసింది, ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమతుల్య, విభిన్నమైన ఆహారం కోసం ముందుకు వచ్చింది. మార్గదర్శకాలలో ఒకదానిలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) పరిశోధన విభాగంతో కూడిన మెడికల్ ప్యానెల్ టీ, కాఫీ వినియోగాన్ని మితంగా ఉంచాలని వివరించింది. Also Read: TET Hall Tickets: అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి టెట్ హాల్టికెట్ భారతదేశంలోని ప్రధాన […]
పల్నాడు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఓ బస్సును ఢీకొట్టింది. అతి తక్కువ సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో […]
లగ్జరీ హౌసింగ్ భారతదేశంలో చెప్పుకోదగిన పెరుగుదలను చూస్తోంది. ఇది వివిధ రంగాలలో సంపద పట్ల దేశం యొక్క పెరుగుతున్న అభిరుచిని ప్రతిబింబిస్తుంది. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో టాప్ 7 నగరాల్లో విక్రయించిన 1,30,170 యూనిట్లలో, 1.5 కోట్ల రూపాయలకు పైగా ధర కలిగిన లగ్జరీ గృహాలు 21% వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం 27,070 యూనిట్లు. ఇది 2019 మొదటి త్రైమాసికం నుండి మూడు రెట్లు పెరిగింది, ఇక్కడ లగ్జరీ గృహాలు […]
గాంధీనగర్లో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబిఎక్స్) లో ప్రారంభ ట్రేడింగ్-కమ్-క్లియరింగ్ సభ్యుడిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) చరిత్ర సృష్టించింది. ఈ సంచలనాత్మక చర్య ఎస్బిఐ యొక్క ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ (ఐబియు) ఐఐబిఎక్స్ ప్లాట్ఫామ్ లో ట్రేడింగ్లో చురుకుగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ఐ.ఐ.బి.ఎక్స్. లో ట్రేడింగ్ సభ్యులుగా, అలాగే ట్రేడింగ్ మరియు క్లియరింగ్ సభ్యులుగా ప్రత్యేక కేటగిరీ క్లయింట్లుగా (ఎస్.సి.సి) పనిచేయడానికి ఐ.బి.యు. లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా […]
మీకు ఇష్టమైన దోసెలను చీపురుతో, టేబుల్ క్లాత్తో ఆమ్లెట్లు, రైస్ బ్యాగ్ లలో ఇడ్లీలు ఇలా మరెన్నో షాకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో ఇప్పటికే మనం చూశాము. అయితే ఇప్పుడు ఒక మహిళ నేలను శుభ్రం చేయడానికి చెక్కను ఉపయోగించి మరో కొత్త వంటకంతో ముందుకు వచ్చింది. మాంసాహార BBQ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. Also Read: AP CEO MK Meena: ఎన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. ఎక్కడా […]