SCO Summit 2024: పాకిస్తాన్లో మార్నింగ్ వాక్ చేస్తున్న భారతదేశ విదేశాంగ మంత్రి.. ఫోటో వైరల్
- షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో.
- పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ చేరుకున్న భారతదేశ విదేశాంగ మంత్రి.
- దేశాల సహచరులతో మార్నింగ్ వాక్ అంటూ ఫోటో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit 2024: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో పాల్గొనడానికి భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో అధికారిక సమావేశాలతో పాటు జైశంకర్ ఖాళీ సమయాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. జైశంకర్ బుధవారం (16 అక్టోబర్ 2024) ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. X లో ఫోటోను పంచుకుంటూ, “మా హైకమిషన్ ప్రాంగణంలో భారత్-పాకిస్తాన్ దేశాల సహచరులతో మార్నింగ్ వాక్” అంటూ రాసుకొచ్చారు.
Womens T20 World cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీ-ఫైనల్కు చేరుకున్న జట్లు ఇవే..
Also Read
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ఇకపోతే నేడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ 2024 రెండవ రోజు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ లోని జిన్నా కన్వెన్షన్ సెంటర్లో స్వాగత ప్రసంగం చేస్తారు. కార్యక్రమం గ్రూప్ ఫోటోతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రధాని షరీఫ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. షెహబాజ్ షరీఫ్ స్వాగత ప్రసంగం తర్వాత, సెషన్లో పలు పత్రాలపై సంతకాలు జరుగుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, SCO సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్ మీడియాతో ప్రసంగిస్తారు. ఈ సెషన్ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక లంచ్ను ఏర్పాటు చేయనున్నారు.
IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో GDS డైరెక్ట్ రిక్రూట్మెంట్
ఇకపోతే ఈ సదస్సులో భారతదేశం, చైనా, రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వీరితోపాటు ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు, మంగోలియా ప్రధాని పాల్గొన్నారు. మంత్రివర్గం డిప్యూటీ చైర్మన్, తుర్క్మెనిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. నేటి సెషన్లో ఆర్థిక సహకారం, వాణిజ్యం, పర్యావరణ సమస్యలు ఇంకా సామాజిక-సాంస్కృతిక సంబంధాలపై చర్చ జరుగుతుంది.
A morning walk together with colleagues of Team @IndiainPakistan in our High Commission campus. pic.twitter.com/GrdYUodWKC
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2024
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!