Revanth Reddy In Telangana Assembly: నేడు మొదలైన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భాగంగా మొదట అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ., ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరం. సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి […]
Breaking News BJP MLAs are Protested at Telangana assembly gate: నేడు మొదలు కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మొదటిరోజే అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసుకు ప్లకార్డులు లోనికి అనుమతించలేదు. దింతో అక్కడ పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం జరిగింది. చివరకి ప్లకార్డులు లేకుండా ఎమ్మెల్యేలను లోనికి అనుమతించారు పోలీసులు.. దాంతో […]
IAS Smita Sabharwal Tweet On Ex IAS Officer balalatha: మాజీ ఐఏఎస్ బాలలతకు తాజాగా ఐఏఎస్ స్మితా సెటైర్ వేసింది. సోమవారం నాడు తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ బాలలత సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు స్మిత సభర్వాల్ సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు బాలలత తెచ్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ఐఏఎస్ స్మిత సభర్వాల్ ఘాటుగా స్పందించింది. సివిల్స్ పరీక్షలు […]
Minister Seethakka fire on IAS Smita Sabharwal: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై ఫైర్ అయ్యింది. స్మిత అలా మాట్లాడకుండా ఉండాల్సిందని., ఒక అధికారిగా ఉండి అలా మాట్లాడటం తప్పని., ఐపిఎస్ కి ఫిజికల్ ఫిట్ నెస్ అవసరం అంటూ కాస్త ఘాటుగా మాట్లాడింది. ఇక ఈ విషయం సిఎం దృష్టిలో ఉండి ఉంటదని., వైకల్యం కంటే.. బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. ఇక ఇదివరకు […]
Earthquake in Turkey: టర్కీలోని వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించిందని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:39 గంటలకు భూకంపం సంభవించిందని ఈజీన్ జిల్లా కేంద్రంగా ఉందని AFAD సోమవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో తెలిపింది. అయితే ఈ భూకంపంలో ప్రస్తుతం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నివేదించబడలేదు. మేము ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి అందిన ప్రతి నివేదికను […]
Fake Appointment Letter: కరెంట్ ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తానని డబ్బులు గుంజి, ఆపై నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ పై నాగోల్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసారు పోలీసులు. నాగోల్ మమతనగర్ కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపర్ అవుతోంది. విద్యుత్ శాఖలో (టీజీఎస్పీడీసీఎల్) భువనగిరిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బండారపు కిరణ్ కుమార్ 2021లో ఆమెకు వేరేవారి ద్వారా పరిచయమయ్యాడు. ఈ […]
AI Notes Writing: సాంకేతికత విస్తృతంగా ప్రస్తుతం చాలా చోట్ల AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి వివిధ కొత్త సాఫ్ట్వేర్, యంత్రాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారంతో సహా అనేక విషయాలలో AI విస్తృతంగా ఉపయోగించబడుతోంది. చదువుల కోసం పాఠశాలల్లో కూడా AI ఉపయోగించబడుతోంది. అయితే AIని వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చు అనే విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఇందుకు […]
ACB Rides: ఇప్పటికి చాలా చోట్ల ప్రభుత్వ పనులు చేయించుకోవడానికి అధికారులు లంచాన్ని తీసుకోనిదే పనులు చేయడంలేదు. ఇందుకు సంబంధించిన విశేషాలు ప్రతిరోజు ఏదో ఒక మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే.. అది ఇవ్వడానికి ఇష్టపడని వారు ఏసీబీ అధికారులను కలిసి ఆ లంచకొండి అధికారులను పట్టిస్తుంటారు. ఇదేవిధంగా తాజాగా లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ […]
ఎడతెరపిగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుకుంది .ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రము మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద దీనికి తోడుగా దిగువన శబరి నదికి భారీగా వరదరావడంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. ప్రస్తుతం 51 అడుగులు ఉండటంతో ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ వరద ఉదృతి 53 అడుగులకి చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు […]
Viral Video: మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వేగంగా వస్తున్న వాహనాల మధ్య ఓ మహిళ మార్గమధ్యలో పూజలు చేస్తోంది. ఆమె రోడ్డుపై మంటలు వెలిగించి కొన్ని మంత్రాలు చదువుతూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మహిళ చేతబడి చేస్తోందని కొందరు చెబుతుండగా.., మరికొందరు దీన్ని వింతగా చూస్తున్నారు. ఇకపోతే ఆ మహిళ చేస్తున్న పనిని చూసిన […]