Flyover Collapse Tamil Nadu Tirupattur: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత సమీప ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన 200 మందికి పైగా […]
Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ […]
India vs Bangladesh: తొలి టెస్టులో బంగ్లాదేశ్కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 287 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కాగా, శుభ్మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ […]
Shakib Al Hasan: భారత్తో జరుగుతున్న రెండో చెన్నై టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్కు చెందిన ఏ బ్యాట్స్మెన్ కూడా భారత బౌలర్లపై తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. అయితే, ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతని ఒక వింత అలవాట్ల కారణంగా వార్తల్లో నిలిచాడు. షకీబ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అభిమానులు, వ్యాఖ్యాతలు ఒక విషయం గమనించారు. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల దారాన్ని […]
Rishabh Pant: ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. రెండవ రోజు ఆటమూసే సమయానికి భారత్ 81 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, గిల్ మూడో రోజు ఆటను కొనసాగించారు. మూడో రోజు మొదటి సెషన్ లో ఎలాంటి వికెట్ కోల్పోకుండా 376 పరుగులకు టీమిండియా స్కోర్ బోర్డ్ ను చేర్చారు. ఇక లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్ తన […]
Virat Kohli: చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో […]
Kia EV9: కియా మోటార్స్ భారత మార్కెట్లో విడుదల చేయనున్న EV9 గురించి వివరాలను వెల్లడించింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్పై 561 కిలోమీటర్ల వరకు జర్నీ కొనసాగుతుందని ARAI ధృవీకరించింది. కియా EV9 బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్తో 24 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 5 రంగులలో లభిస్తుంది. స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాంథెరా మెటల్, అరోరా బ్లాక్ పెర్ల్. అలాగే 2 డ్యూయల్-టోన్ ఇంటీరియర్ […]
Canara Bank invites application for 3000 apprentice posts: కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో 3000 అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 21) నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ అక్టోబర్ 4, 2024. అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక కెనరా బ్యాంక్ వెబ్సైట్ canarabank.com ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా www.nats.education.gov.inలో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ […]
Cholesterol Warning: నిజానికి శరీరంలో కొలెస్ట్రాల్ 2 విధాలుగా చేరుతుంది. మొదటి పద్ధతిలో కాలేయం కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. రెండవ పద్ధతిలో సాధారణ ఆహారం ద్వారా ఏర్పడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, మధుమేహం, కాలేయ సమస్యలు వంటి అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. దీని లక్షణాలు కొన్ని కళ్ళు, పాదాలు, నాలుకపై కనిపించడం ప్రారంభిస్తాయి. […]
Health Benefits of Foxtail Millet for Sugar Patients: దక్షిణ భారతదేశంలో ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా పిలువబడే కొర్రలు ఒక చిన్న సైజు లేత పసుపు రంగు ధాన్యం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం వేలాది సంవత్సరాలుగా సాగు చేయబడుతోంది. ఈ పురాతన ధాన్యం పోషకాల శక్తి కేంద్రంగా ఉంది. మధుమేహం లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొర్రలు అనేది అత్యంత పోషకమైన ధాన్యం. […]