Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టారని, గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యం అందించారని.. మండలానికి రెండు పీహెచ్సిలు ఉండాలనే ఆలోచనతో 80 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేసారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పటిష్టం చేశారని, […]
Minister Satya Prasad: అతి త్వరలో తిరుపతిలో లూలు మాల్, హయత్ మాల్స్ రానున్నట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న శెట్టిపల్లి సమీక్ష సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులు, సిసిఎల్ఎ, జిల్లా కలెక్టర్ జెసి మున్సిపల్ కమిషనర్లతో, సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్ గా […]
LSG Vs KKR: నేడు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పై భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ […]
Redmi Watch Move: రెడ్మీ (Redmi) చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi)కి చెందిన సబ్-బ్రాండ్. ఈ కంపెనీ ముఖ్యంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ఫోన్లు, టీవీలు, గాడ్జెట్ల మార్కెట్లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. ఇకపోతే 2023లో Redmi Watch 5 Active, Watch 5 Lite లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు కంపెనీ తదుపరి స్మార్ట్వాచ్ అయిన Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల […]
CMF Phone 2: 2020లో ప్రారంభమైన నథింగ్ (Nothing) లండన్ ఆధారిత టెక్ కంపెనీ. టెక్నాలజీకి డిజైన్ పరంగా ఈ కంపెనీ కొత్త మార్పులు తీసుకురావడంలో బాగా ప్రసిద్ధి చెందింది. 2023లో ఈ Nothing తన సబ్బ్రాండ్ అయిన CMF ద్వారా మొదటి స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు, ఈ సబ్బ్రాండ్లో రెండో స్మార్ట్ఫోన్ అయిన CMF Phone 2 Pro ను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ CMF […]
LSG Vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి మంగళవారం నాడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, దీనికి కారణం లేకపోలేదు. ముందుగా విడుదల చేసిన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. నేడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అదికూడా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ జరిగింది. కాకపోతే, ఏప్రిల్ 6న కోల్కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ […]
Amazon Mega Electronics Days: టెక్నాలజీని బాగా ఉపయోగించుకొనే వారికి ఓ గొప్ప సమయం వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 13వ తేదీ వరకు అమెజాన్ లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు వంటి ఎన్నో గ్యాడ్జెట్లపై ప్రత్యేక డీల్స్ ఈ సందర్భంగా లభ్యమవుతున్నాయి. మరి ఈ సేల్ లో భాగంగా ఏ ఎలక్ట్రానిక్స్ […]
MLA Medipally Sathyam: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న తెలంగాణ ప్రజలు రెండు అపురూప దృశ్యాలు చూశారని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నులపండువగా అత్యంత వైభవంగా జరిగిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారని తెలిపారు. గత పదేళ్లుగా ఈ దృశ్యం కోసం తెలంగాణ ప్రజలు, రామభక్తులు ఎదురు చూస్తున్నాట్లు ఆయన పేర్కొన్నారు. […]
JioHotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్కి రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ను అందిస్తోంది. మార్చిలో ప్రకటించిన “అన్లిమిటెడ్” ఆఫర్ను జియో ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ను ఎంచుకునే వినియోగదారులు జియోహాట్స్టార్కు 90 రోజుల ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇది మొబైల్ పరికరాలతో పాటు టీవీలలో 4K క్వాలిటీలో స్ట్రీమింగ్ను అనుమతిస్తుంది. జియో ఇప్పటికే […]
krishank Manne: హైదరాబాద్ కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని భూ వివాదంతో పాటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంశంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై AI ఆధారంగా తప్పుడు పోస్టులు చేశారనే అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 9, 10, 11 తేదీలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరుకావాలని […]