IND vs ENG: ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2025లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ సాక్రె ను సాధించిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఇంగ్లాండ్ 3వ రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ ఇంకా 338 పరుగుల వెనుకబడి ఉంది. Read Also:Allagadda: విషాదం.. స్కూల్ బస్సు కింద పడి […]
JNTU-H: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) అనుబంధ కళాశాలల కోసం 2025–26 విద్యా సంవత్సరానికి అమలులోకి రాబోయే R25 అకడమిక్ నిబంధనలపై బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల కోసం అనేక ఆధునిక, సౌలభ్యవంతమైన మార్పులను జేఎన్టీయూహెచ్ పరిశీలించి నిరన్యం తీసుకుంది. ఈ నిబంధనలు స్వయంప్రతిపత్తి లేని అనుబంధ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులపై వర్తించనున్నాయి. R25 నిబంధనల ప్రకారం, B.Tech ప్రోగ్రాం కోసం మొత్తం 164 క్రెడిట్లు అవసరం. అయితే […]
RGUKT: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాసర, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీ (RGUKT)లో ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు సంబంధిత అధికారులు. ఈ విషయాన్ని ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, OSD ప్రొఫెసర్ మురళిదర్శన్ సంయుక్తంగా ప్రకటించారు. మొత్తం 20,258 దరఖాస్తులు రాగా.. మొదటి విడతగా 1,690 మంది విద్యార్థుల ఎంపిక జరిగింది. Read Also: WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? ఈ ఎంపికలో […]
WCL 2025: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నీల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) కూడా ఒకటిగా చేరిపోయింది. దీనికి కారణం మనకు ఎంతో ఇష్టమైన రిటైర్డ్ క్రికెట్ లెజెండ్స్ మరోసారి మైదానంలో కనిపించడమే. ఈ టోర్నీ రెండవ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ్ లోని నాలుగు ప్రధాన వేదికలపై జరగనుంది. మొదటి సీజన్లో ట్రోఫీ గెలుచుకున్న ఇండియా ఛాంపియన్స్ జట్టు, మరోసారి యువరాజ్ సింగ్ నాయకత్వంలో […]
Cyberabad Police: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ లోని స్పా సెంటర్ల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని AHTU (ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్), లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశంలో ప్రజల భద్రత, ట్రాఫికింగ్ నివారణ, చట్టబద్ధ కార్యకలాపాలుపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించే స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం […]
IBPS PO Notification 2025: బ్యాంకులో ఉద్యోగం పొందడానికి యువతకు మరో గొప్ప అవకాశం వచ్చింది. తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద, దేశంలోని 11 ప్రధాన ప్రభుత్వ బ్యాంకులలో ఉద్యోగాలు పొందే అవకాశం యువతకు లభిస్తుంది. దీని కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2025 నుండి ప్రారంభమైంది. కాబట్టి ఎవరైనా […]
Bank of Baroda: బ్యాంకింగ్ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి సంబంధించి స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి 2500 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మానేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMG/S-I) ఈ పోస్టులు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 4, 2025 నుండి ప్రారంభమై జూలై 24, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఉద్యోగానికి అర్హతగా అభ్యర్థులు ఏదైనా సంబంధిత […]
Cheating Trade: విజయవాడలో ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ఇప్పటి వరకు 100 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 25 కోట్ల వరకు మోసపోయినట్టు ఫిర్యాదులు అందాయి. ఇంకా బాధితులు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సంస్థ అధినేత ఆదిత్యను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. స్టాక్ ఎక్చేంజీల్లో ట్రేడింగ్ పేరిట బెజవాడ వేదికగా అద్విక ట్రేడింగ్ సంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. […]
Suryapet Horror: ఆస్తి రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు కొపం పెంచుకున్నాడు. కన్న తండ్రిని దారికాచీ మరీ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి విషయంలో కన్న కొడుకు.. కర్కోటకుడిగా మారాడు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. ఆ తండ్రి.. తన ఆస్తి పంచేందుకు కొడుకుతో ఒప్పంద పత్రాలు రాసుకున్నాడు. కానీ భార్య చనిపోవడం.. ఇతరత్రా కారణాల దృష్ట్యా తండ్రి తన కొడుకు పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించడం కాస్తా ఆలస్యం అయింది. అయితే, […]
Son Kills Father: మనిషి కాదు వాడు… నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా హతమార్చాడు ఓ కిరాతక కొడుకు. సర్ప్రైజ్ చేస్తాను నాన్న అని.. కళ్లకు గంతలు కట్టి.. ఏకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఇంటి అవసరాల కోసం పొలం తాకట్టు పెట్టి తండ్రి తెచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ లో తగలబెట్టిందే కాకుండా.. డబ్బులేవి అని అడిగిన పాపానికి తండ్రిని హత్యచేశాడు ఈ పుత్రరత్నం. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. […]