POCO C85 5G: పోకో (POCO) నేడు భారత మార్కెట్లోకి తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్ POCO C85 5G ను తీసుకురానుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్ Redmi 15C 5G మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ఒక రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యేలా ఉంది. ఈ ఫోన్లో 6.9 అంగుళాల HD+ పెద్ద డిస్ప్లే ను అందిస్తున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రీన్ […]
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టీపీసీసీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక సందేశం పంపిస్తూ పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ వైఖరి పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. “గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ” అని అన్నారు.. నేషనల్ […]
Vivo X300, X300 Pro: వివో సంస్థ నుండి Vivo X300, X300 Pro ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో నేడు విడుదలయ్యాయి. అధునాతన కెమెరా సాంకేతికత, శక్తివంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ డిస్ప్లే ఫీచర్లతో ఈ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో లాంచ్ అయ్యాయి. Vivo X300లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED డిస్ప్లే అందించగా.. Vivo X300 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్ప్లేను అందించారు. రెండింటిలోనూ Dimensity 9500 ఆక్టా-కోర్ ప్రాసెసర్ […]
Minister Sridhar Babu: తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలన చేయడానికి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ (Future City) లోని సమ్మిట్ వేదికను సందర్శించారు. వేదిక ప్రాంగణంలోనే మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు. […]
BYD Yangwang U8: చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ BYD (Build Your Dreams) ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తమ వాహనాల పటిష్టతను, భద్రతను నిరూపించడానికి ఓ సాహసోపేతమైన, వినూత్నమైన ప్రయోగాన్ని నిర్వహించింది. సాధారణంగా ఒక పెద్ద చెట్టు కారుపై పడితే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగంలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ ‘వరాల […]
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాలలో తిరుగులోని డెసిసిన్స్ తో ప్రతిపక్షాలను ఆడుకుంటున్న నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో నిజమైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే […]
Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా.. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్తరకపు హామీలతో ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వరాల జల్లుల్లా పథకాలు ప్రకటిస్తుండగా.. మరికొందరు ఏకంగా బాండ్ పేపర్లపై హామీలతో ఓటర్లకు నమ్మకం కల్పిస్తున్నారు. ఈ వినూత్న పోకడలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. IT Raids On Restaurants: ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా.. […]
IT Raids On Restaurants: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేపట్టిన దాడులు, విచారణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. నవంబర్ 18న ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ (Pista House), షాగౌస్ (Shah Ghouse), మేహ్ ఫిల్ (Mehfil) వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు, […]
World’s Best Cities: ప్రతి సంవత్సరం విడుదలయ్యే వరల్డ్స్ బెస్ట్ సిటీస్ నివేదిక ప్రపంచంలోని వేలాది నగరాలను పలు కోణాల్లో విశ్లేషించి ర్యాంక్ ను అందిస్తుంది. తాజాగా విడుదల చేసిన 2025 ర్యాంకింగ్స్లో 270 నగరాలు వివిధ 34 ఉపవర్గాల ఆధారంగా పరిశీలించబడ్డాయి. జీవన ప్రమాణాలు, ఆర్థిక శక్తి, సాంస్కృతిక ఆకర్షణ, పర్యావరణ నాణ్యత వంటి అనేక అంశాలు ర్యాంకింగ్స్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సంవత్సరం కూడా యూరప్, కొన్ని ఆసియా నగరాలు ఆధిపత్యం చెలాయించాయి. […]
Hyderabad Road Accident: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నగర పరిసిరల్లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ బెంగళూరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పెద్దషాపూర్ తాండాకు చెందిన దుర్గ అనే మహిళ రహదారి దాటుతుండగా, అటుగా వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ […]