WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్కు జెమిమా రోడ్రిగ్స్ను కెప్టెన్గా ప్రకటించింది. గత మూడు సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమిమా ఈ బాధ్యతలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భారతీయ క్రికెటర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఈ మార్పు చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. నిజానికి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి సంతకం చేసిన ఆటగాళ్లలో […]
Huawei MatePad 11.5 (2026): హువాయే (Huawei) తాజాగా టాబ్లెట్ పోర్ట్ఫోలియోను విస్తరించుతూ MatePad 11.5 (2026)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. nova 15 సిరీస్తో పాటు లాంచ్ అయిన ఈ టాబ్లెట్ను విద్య, వినోదం, సాధారణ వినియోగం కోసం రూపొందించారు. ఇది స్టాండర్డ్, సాఫ్ట్ లైట్, ఫుల్ నెట్వర్క్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త టాబ్లెట్ పూర్తి మెటల్ యూనిబాడీ డిజైన్తో వస్తుంది. అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ఫోర్జింగ్, బెండింగ్ ప్రాసెస్ల […]
Huawei Nova 15: హువాయే (Huawei) సంస్థ తన కొత్త స్మార్ట్ఫోన్ Huawei Nova 15ను చైనాలో అధికారికంగా కౌంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో కంపెనీ రూపొందించిన Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 12GB RAMతో పాటు గరిష్టంగా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ […]
Maoists Surrender: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఒడిశా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వరుస ఆపరేషన్లు, భద్రతా బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఈ లొంగుబాటుకు ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 15 మంది కీలక మావోయిస్టు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు […]
Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని దేవస్థానానికి వెళ్తున్నానంటూ ఇద్దరు కూతుర్లు అనసూయ (11), చంద్రమ్మ (9)లను వెంట తీసుకెళ్లిన తండ్రి కొల్లాప్ప, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర లోలెవల్ (ఎల్ఎల్సి) కాలువలో వారిని తోసివేసాడు. దానితో కూతుర్లు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య శిల్పమ్మ భర్త కొల్లాప్పను నిలదీయగా.. గ్రామస్తుల సమక్షంలో అతడు తన కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. […]
itel Vista Tab: ఐటెల్ (itel) సంస్థ భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ Vista Tab 30ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, వినోద ప్రియులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ టాబ్లెట్ను రూపొందించింది. కేవలం 8mm సన్నని డిజైన్తో, సుమారు 550.5 గ్రాముల బరువుతో ఇది తేలికగా ఉంది. ఈ టాబ్లెట్లో 11 అంగుళాల FHD+ (1920 x 1200) డిస్ప్లే ఉంది. 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో స్పష్టమైన విజువల్ […]
New Rules from January 1: మరోవారం రోజుల్లో 2025 ముగియనుండగా.. కొత్త ఏడాది 2026 నుంచి అనేక విధాన, నియంత్రణ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి రైతులు, ఉద్యోగులు, సాధారణ ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. జనవరి 1 నుండి బ్యాంకింగ్ నిబంధనలు, సోషల్ మీడియా నియంత్రణలు, ఇంధన ధరలు, ప్రభుత్వ పథకాలు వంటి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఎంటువంటి మార్పులు రాబోతున్నాయి ఒకసారి చూసేద్దామా.. Instagram and Facebook Outage: […]
Instagram and Facebook Outage: మంగళవారం (డిసెంబర్ 23)న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ప్రధానంగా అమెరికాలోని వినియోగదారులను ప్రభావితం చేసింది. ఇందుకు సంబంధించి Downdetector వెబ్సైట్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే భారత్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ (మెటా సంస్థకు చెందినవి) సాధారణంగా పనిచేస్తున్నాయి. అంతరాయం ప్రధానంగా అమెరికాకే పరిమితమై ఉన్నట్లుగా సమాచారం. India-New Zealand: భారత్తో ఒప్పందాన్ని తప్పుపట్టిన న్యూజిలాండ్ మంత్రి.. ‘బ్యాడ్ డీల్’ అంటూ అభ్యంతరం Downdetector డేటా […]
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో మూడు సార్లు ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2026 సీజన్కు కొత్త కెప్టెన్ను డిసెంబర్ 23న ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మెగ్ లానింగ్ నాయకత్వంలో అస్బుతంగా ఆడిన ఢిల్లీ.. ఈ ఏడాది ప్లేయర్ రిటెన్షన్లలో ఆమెను కొనసాగించకపోవడంతో ఆ అధ్యాయం ముగిసింది. వేలంలో మళ్లీ లానింగ్ను దక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లకు ఆమెను కొనుగోలు చేయడంతో ఢిల్లీకి నిరాశ ఎదురైంది. Lion Viral […]
Lion Viral Video: గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జైన తీర్థక్షేత్రం పాలితాణాలో ఉన్న పవిత్ర శేత్రుంజయ పర్వతంపై మరోసారి మృగరాజు (సింహం) కనిపించింది. పర్వత మార్గంలో సింహం నిర్భయంగా నడుచుకుంటూ కనిపించడంతో యాత్రికుల్లో ఓవైపు ఆసక్తి, మరోవైపు భయం కూడా నెలకొంది. సింహం మెట్లపై వెళ్తున్న అరుదైన దృశ్యాలను ఓ భక్తుడు తన మొబైల్లో చిత్రీకరించగా.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది. IPL 2026కు లక్నో సూపర్ జెయింట్స్ […]