Rakesh Reddy
Author- NTV Telugu-
Premature Babies : ఏటా 10లక్షల శిశువులు మరణిస్తున్నారు.. డబ్ల్యూహెచ్ఓ సంచలన విషయాలు
కరోనా మొదటి సంవత్సరంలో దాదాపు 30 లక్షల మంది పిల్లలు నెలలు నిండకుండానే జన్మించారు. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 13.40 కోట్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే జన్మించారు. ఇలా జన్మించిన వారిని ప్రీమెచ్యూర్ అంటే అపరిపక్వ శిశువులు అంటారు. -
Dog Cat Fight : పిల్లి పులిలా మారింది.. దెబ్బకు కుక్క బుర్ర గిర్రున తిరిగింది
Dog Cat Fight : అందరికీ కుక్క, పిల్లి ఒకటంటే మరోదానికి పడదని తెలుసు. ఇవి రెండూ ప్రత్యర్థులని మనం విన్నాం. రెండు జంతువులు ఒకే ఇంట్లో కనిపించడం కూడా చాలా అరుదు. -
Atrocious : సమాజం ఎటుపోతుంది.. ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు
Atrocious : హత్యల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక్క దెబ్బతో చంపితే బాగోలేదని.. జనాలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. చంపినా కసి తీరట్లేదేమో.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. -
Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి
Bus Accident : మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వంతెన పై నుంచి బస్సు పడిన ఘటనలో 15 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 24మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. -
Vande Bharat: ఏమైంది రా.. ఎందుకురా రాళ్లదాడులు? ఎవరిమీద కోపం
Vande Bharat: ప్రధాని ప్రతిష్టాపకంగా ప్రారంభించిన వందే భారత్ ట్రైన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మామూలు ట్రైన్లతో పోలిస్తే ఈ రైళ్ల ఆక్యుపెన్సీ భారీగా ఉంది. -
Farhana : ఈ ప్రశ్నను మీరు హీరోలను ఎందుకు అడగరు
Farhana : డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై, ఎస్ఆర్ ప్రకాశ్, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఫర్హానా. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
Gold Price : తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Price : భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఏ చిన్న కార్యమైనా చాలు మహిళలు బంగారం ధరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాటు బంగారానికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోతుంది. రేట్లు కూడా ఆ రకంగానే పెరుగుతాయి. -
Abu Dhabi : ఇన్ని సౌకర్యాలుంటాయా.. అక్కడ జాబ్ వస్తే బాగుండు
Abu Dhabi : యుఏఈలో 1500 దిర్హామ్(రూ.33,474)ల కంటే తక్కువ జీతం ఉన్న కార్మికులకు సురక్షితమైన వసతి కల్పించాలని మ్యాన్పవర్ రీపాట్రియేషన్ మంత్రిత్వ శాఖ సదరు కంపెనీని కోరింది. -
Karnataka Election : కర్ణాటకలో ముగిసిన ప్రచారం.. నిశ్శబ్ధంగా ఓట్లకు గాలం వేస్తున్న నేతలు
Karnataka Election : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు రాష్ట్రంలో నిశ్శబ్ద ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు మరోసారి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం నిర్వహించి ఓట్లు రాబట్టనున్నారు. -
Draupadi Murmu : సెల్ఫీ తెచ్చిన చిక్కు.. మెడికల్ ఆఫీసర్ సస్పెండ్
Draupadi Murmu : ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బరిపడాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!