Atrocious : సమాజం ఎటుపోతుంది.. ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : హత్యల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక్క దెబ్బతో చంపితే బాగోలేదని.. జనాలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. చంపినా కసి తీరట్లేదేమో.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఇది ఆ మధ్య జరిగిన శ్రద్ధావాకర్ హత్య నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ముక్కలుగా నరికిన హత్య వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరిగిన ఘటనలు సంచలనంగా మారగా తాజాగా ఒడిశాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. ఓ భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కాడు. హత్య అనంతరం వాటిని ఎవరూ లేని ప్రాంతంలో పారేశాడు.
Read Also:BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని పలాసియా గ్రామంలో సాధబ్ దాస్, మామాదాస్ జంటకు పదేళ్ల కిందట వివాహం అయ్యింది. వారిద్దరు సాధబ్ తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గత ఆదివారం కూడా గొడవ జరిగింది. కోపంలో అతడు తన భార్యను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ గోనె సంచిలో వేసుకుని.. గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అతడు పడేసేటప్పడు పలువురు అతడిని గమనించారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ చోట గోనె సంచిలో మామాదాస్ ముక్కలుగా పడివున్న మృతదేహం కనిపించింది. వెంటనే బస్తా పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also:Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!