Atrocious : సమాజం ఎటుపోతుంది.. ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : హత్యల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక్క దెబ్బతో చంపితే బాగోలేదని.. జనాలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. చంపినా కసి తీరట్లేదేమో.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఇది ఆ మధ్య జరిగిన శ్రద్ధావాకర్ హత్య నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ముక్కలుగా నరికిన హత్య వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరిగిన ఘటనలు సంచలనంగా మారగా తాజాగా ఒడిశాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. ఓ భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కాడు. హత్య అనంతరం వాటిని ఎవరూ లేని ప్రాంతంలో పారేశాడు.
Read Also:BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన
Also Read
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని పలాసియా గ్రామంలో సాధబ్ దాస్, మామాదాస్ జంటకు పదేళ్ల కిందట వివాహం అయ్యింది. వారిద్దరు సాధబ్ తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గత ఆదివారం కూడా గొడవ జరిగింది. కోపంలో అతడు తన భార్యను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ గోనె సంచిలో వేసుకుని.. గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అతడు పడేసేటప్పడు పలువురు అతడిని గమనించారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ చోట గోనె సంచిలో మామాదాస్ ముక్కలుగా పడివున్న మృతదేహం కనిపించింది. వెంటనే బస్తా పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also:Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!