OMG: అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్క సారి అనుమానం మొదలైందంటే గొడవలు ఆటోమేటిక్ గా వస్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే రిలేషన్షిప్ను చెడగొట్టుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ కావడం చాలా సార్లు చూసే ఉంటారు.
Attack On Indian Consulate: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్పై దాడి ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1.30 నుండి 2.30 గంటల వరకు జరిగింది.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూలై 4వ తేదీ మంగళవారం రాంచీలోని ఎంపీ..ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకానున్నారు. అనంతరం ఈరోజే పాట్నా హైకోర్టులో ఆయనపై విచారణ జరగనుంది. 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యకు సంబంధించి ఎంపీ-ఎమ్మెల్యే రెండు కోర్టుల్లోనూ ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసుల విచారణ కొనసాగుతోంది.
Stock Market Opening: స్టాక్ మార్కెట్లో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతుండగా.. నేడూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చారిత్రాత్మకంగా మొదటిసారి సెన్సెక్స్ 65,500 దాటి ప్రారంభమైంది.
Modi Govt Cabinet Expansion: లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రివర్గంలో పలు మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పలువురు మంత్రుల పేర్లు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
LPG Price Hike: ‘ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న’.. ఇప్పుడు ఈ పాట ప్రతి ఇంట్లో పాడుకుంటున్నారు. ప్రభుత్వాల పుణ్యమాని సామాన్యులు ప్రస్తుతం బతికేలా కనిపించడం లేదు. వచ్చే అరకొర జీతాలతో కుటుంబం గడవడమే కష్టంగా మారుతోంది. పెరిగిన ధరలకు వంటగది నిండుకుంది.
Ajay Devgn: రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్లో తన నటనతో, యాక్షన్తో అందరి మనసులను గెలుచుకున్నారు అజయ్ దేవగన్. నిజజీవితంలో అతను ఎంత గ్రౌన్దేడ్గా ఉంటాడో.. అతను తన పని, పెట్టుబడుల గురించి కూడా అంత సీరియస్గా ఉంటాడు. అజయ్ దేవగన్ గత కొన్నేళ్లుగా ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు.
Threads App: Meta జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు.
CEO Salary: ఆర్థికమాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఈ టెక్, ఇతర రంగ కంపెనీల CEO ల జీతం నిరంతరం పెరుగుతోంది.
IDFC : ఇప్పుడు భారత ఆర్థిక రంగంలో మరో పెద్ద మార్పు రాబోతుంది. ఇటీవలే దాని మాతృ సంస్థ HDFC - HDFC బ్యాంక్లో విలీనం చేయబడింది. దీంతో ప్రపంచంలోనే నాల్గవ అత్యంత విలువైన బ్యాంకుగా అవతరించింది.