Karnataka: బెంగుళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. బిర్యానీ దుకాణం యజమాని వస్తు సేవల పన్ను (జిఎస్టి) కట్టకుండా ఎగవేసినట్లు వారు గుర్తించారు.
CV Anand: ఇటీవల ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు.
Navdeep: డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈడీ అధికారులు 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Olympics: క్రికెట్ అభిమానులకు శుభవార్త. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చవచ్చు. క్రికెట్తో పాటు, ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్ బాల్, సాఫ్ట్బాల్లను చేర్చవచ్చు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో జరగాల్సి ఉంది.
US Stock Market: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం రోజురోజుకు తీవ్ర తరం అవుతోంది. యుద్ధం కారణంగా ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ లోనూ క్షీణతతో ట్రేడింగ్ ప్రారంభమైంది.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది.
Vedanta : అనిల్ అగర్వాల్ కంపెనీకి ట్యాక్స్ అథారిటీ జరిమానా విధించింది. వేదాంత తన అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్పై రూ.1.81 కోట్ల జరిమానా విధించినట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఒక ప్రకటనలో తెలిపింది.
Israel Palestine Conflict: భారత్ ఇటీవలే జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భారత్ సాధించిన అతిపెద్ద విజయం 'భారత్-పశ్చిమ ఆసియా-యూరప్' ఎకనామిక్ కారిడార్ ఒప్పందం.
Goa : దేశంలోని అత్యధిక మంది ఇష్టపడే టూరిజం ప్లేస్ గోవా. ప్రతి ఒక్కరూ ఓ సారైనా గోవాలోని బీచ్కు వెళ్లాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు సోమవారం (అక్టోబర్ 9న) ప్రకటించబడ్డాయి. దీనికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు.