Rakesh Reddy
Author- NTV Telugu-
Navdeep: నేడు ఈడీ విచారణకు హీరో నవదీప్… లావాదేవీలపై ఆరా తీయనున్న అధికారులు
Navdeep: డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈడీ అధికారులు 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్కు తిరిగి వచ్చిన క్రికెట్.. ఇక లాస్ ఏంజెల్స్లో ఫోర్లు, సిక్సర్ల వర్షమే
Olympics: క్రికెట్ అభిమానులకు శుభవార్త. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చవచ్చు. క్రికెట్తో పాటు, ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్ బాల్, సాఫ్ట్బాల్లను చేర్చవచ్చు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో జరగాల్సి ఉంది. -
US Stock Market: ఇజ్రాయెల్ పాలెస్తీనా వార్ ఎఫెక్ట్.. కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్లు
US Stock Market: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం రోజురోజుకు తీవ్ర తరం అవుతోంది. యుద్ధం కారణంగా ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ లోనూ క్షీణతతో ట్రేడింగ్ ప్రారంభమైంది. -
Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. -
Vedanta : వేదాంత కంపెనీకి ట్యాక్స్ అథారిటీ భారీ జరిమానా.. ఎందుకంటే?
Vedanta : అనిల్ అగర్వాల్ కంపెనీకి ట్యాక్స్ అథారిటీ జరిమానా విధించింది. వేదాంత తన అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్పై రూ.1.81 కోట్ల జరిమానా విధించినట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఒక ప్రకటనలో తెలిపింది. -
Israel Palestine Conflict: ఇజ్రాయెల్లో దిగజారుతున్న పరిస్థితి.. జీ20 ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నీలిమేఘాలు
Israel Palestine Conflict: భారత్ ఇటీవలే జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భారత్ సాధించిన అతిపెద్ద విజయం 'భారత్-పశ్చిమ ఆసియా-యూరప్' ఎకనామిక్ కారిడార్ ఒప్పందం. -
Goa : గోవా వెళ్తున్నారా గుడ్ న్యూస్.. ఇక మీరు ఎక్కడికి వెళ్లినా అది దొరుకుతుంది
Goa : దేశంలోని అత్యధిక మంది ఇష్టపడే టూరిజం ప్లేస్ గోవా. ప్రతి ఒక్కరూ ఓ సారైనా గోవాలోని బీచ్కు వెళ్లాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్ వచ్చింది. -
Assembly Elections 2023: పీడబ్ల్యూడీ, 80, 100 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు
Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు సోమవారం (అక్టోబర్ 9న) ప్రకటించబడ్డాయి. దీనికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. -
Assembly election 2023: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవే..
Assembly election 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7న మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. -
Assembly election 2023: తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు
Assembly election 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!