Rakesh Reddy
Author- NTV Telugu-
Rapid Train: పరుగు పెట్టనున్న ఫస్ట్ ర్యాపిడ్ ట్రైన్.. ఎప్పుడు, ఎక్కడ నుంచి అంటే ?
Rapid Train: భారతదేశం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే, దీన్ని ప్రారంభించే ఖచ్చితమైన తేదీ, సమయం ఇంకా నిర్ణయించబడలేదు. -
Stock Market: జెరోధాను ఓడించిన గ్రో.. క్రియాశీల పెట్టుబడిదారులలో నంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ
Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది. -
Share Market Open Today: ప్రారంభంలోనే 350పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. పతనమైన ఐటీ షేర్లు
Share Market Open Today: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజైన శుక్రవారం ట్రేడింగ్ను ఘోరంగా ప్రారంభించాయి. మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పతనమయ్యాయి. -
Israel-Hamas War: ఇప్పటివరకు గాజాపై 6000 బాంబులు వేసిన ఇజ్రాయెల్.. 2800 మంది మృతి
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాపై దాదాపు 6,000 బాంబులను పడవేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ దేశం హమాస్ స్థానాలపై దాడి చేస్తున్నాడని కూడా చెప్పబడింది. -
Global Hunger Index 2023: గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 111వ స్థానానికి భారతదేశం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే దారుణం
Global Hunger Index 2023: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ పరిస్థితి మరింత దిగజారింది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 111వ స్థానానికి చేరుకుంది. ఇది మాత్రమే కాదు, పిల్లల పోషకాహార లోపం కూడా భారతదేశంలోనే ఉంది. -
IT Job Cuts: టాప్-3 ఐటీ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగాలు ఊస్ట్.. ఆర్నెళ్లుగా దిగజారిన పరిస్థితి
IT Job Cuts: ఉపాధి కల్పనలో ఐటీ రంగం అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితి బాగా లేదు. గత ఆరు నెలలుగా ఈ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. -
Udhayanidhi Stalin: ‘రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రకటనను వక్రీకరించింది’.. సనాతన ధర్మంపై ఉదయనిధి
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై చేసిన ప్రకటనను బీజేపీ ప్రభుత్వం తప్పు దారి పట్టించిందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అందుకే సనాతన ధర్మంపై చేసిన ప్రకటన వివాదం చెలరేగింది అన్నారు. -
Sealdah Rajdhani Express: సీల్దా రాజధాని ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి కాల్పులు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Sealdah Rajdhani Express: సీల్దా రాజధాని ఎక్స్ప్రెస్లో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి రైలు నుండి దించేశారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. -
Operation Ajay: 212మంది విద్యార్థులతో ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి చేరుకున్న తొలి విమానం.. ఇంకా 20 వేల మంది
Operation Ajay: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో అనేక దేశాల పౌరులు కూడా మరణించారు. వీటన్నింటి మధ్య, ఇజ్రాయెల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. -
Minister Prashanth Reddy: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం
Minister Prashanth Reddy: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంత్రి వేముల మంజులమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?