Rapid Train: పరుగు పెట్టనున్న ఫస్ట్ ర్యాపిడ్ ట్రైన్.. ఎప్పుడు, ఎక్కడ నుంచి అంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapid Train: భారతదేశం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే, దీన్ని ప్రారంభించే ఖచ్చితమైన తేదీ, సమయం ఇంకా నిర్ణయించబడలేదు. అయితే ఈ నెలాఖరులోగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గురువారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాహిబాబాద్లోని రాపిడెక్స్ స్టేషన్కు చేరుకుని ఏర్పాట్లు జరుగుతున్న స్టేషన్ ను పరిశీలించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సిఆర్టిసి) సీనియర్ అధికారులు ముఖ్యమంత్రికి వీడియో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీనిలో అన్ని సంబంధిత అంశాలపై వివరణాత్మక సమాచారం ఇవ్వబడింది.
విశేషమేమిటంటే.. ఈ వ్యవస్థ పూర్తయితే ఢిల్లీ నుంచి మీరట్ ప్రయాణం మరింత సులువవుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా 40 శాతం తగ్గుతుంది. ప్రస్తుతం బస్సులో ఢిల్లీ నుండి మీరట్కు ప్రయాణ సమయం 120 నుండి 150 నిమిషాలు. కారులో ఢిల్లీ నుండి మీరట్కు ప్రయాణ సమయం కూడా దాదాపు 120 నిమిషాలు. అయితే ర్యాపిడ్ రైలుతో ఈ సమయాన్ని 90 నిమిషాలు లేదా అంతకంటే తక్కువకు తగ్గించవచ్చు.
Also Read
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
Read Also:Prabhas: పది రోజుల్లో పాన్ ఇండియా స్టార్ బర్త్ డే…
ప్రాధాన్యత గల కారిడార్ మార్గం
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్ ప్రాధాన్యత విభాగం ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, 17 కి.మీ పొడవైన ప్రాధాన్యత విభాగం సాహిబాబాద్ నుండి దుహై వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాధాన్యత విభాగంలో ఐదు స్టేషన్లు ఉంటాయి. ఇందులో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపోలు ఉన్నాయి.
RAPIDEX సేవ ప్రాముఖ్యత ఏమిటి?
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్లో ప్రాంతీయ రైలు సేవలను ప్రవేశపెట్టడంతో.. ప్రజలు దేశ రాజధాని – మీరట్ మధ్య వేగంగా ప్రయాణించవచ్చు. RAPIDX సేవ ఆధునిక, స్థిరమైన, అనుకూలమైన, వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందిస్తుంది. మొత్తం కారిడార్ పూర్తయిన తర్వాత RRTS ఢిల్లీ – మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గిస్తుంది. ఎన్సిఆర్టిసి మొత్తం ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ను 2025 నాటికి ప్రజల ఉపయోగం కోసం తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also:Rakul Preet Singh: చూపులతో మదిని కొల్లగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్..
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!