Rakesh Reddy
Author- NTV Telugu-
Kerala: కేరళలో కూలిన ఇండియన్ నేవీ హెలికాప్టర్.. ఓ అధికారి మృతి
Kerala: కేరళలోని కొచ్చిలో శనివారం (నవంబర్ 4) ఐఎన్ఎస్ గరుడపై మెయింటెనెన్స్ ట్యాక్సీ తనిఖీలో భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నేవీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
Pollution Updates: నియంత్రణలో లేని కాలుష్యం! ఢిల్లీలో 999కి చేరుకున్న ఏక్యూఐ
Pollution Updates: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో విషపూరితమైన గాలి ఆస్తమా, శ్వాసకోశ రోగులకు టెన్షన్ను పెంచింది. దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. -
Nepal Earthquake: 157కు చేరుకున్న నేపాల్ భూకంపం మృతుల సంఖ్య.. ఇంకా భయంలోనే ఢిల్లీవాసులు
Nepal Earthquake: నేపాల్లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం ఉత్తర భారతదేశం మొత్తాన్ని వణికించింది. 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఢిల్లీ-ఎన్సీఆర్లోని ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. -
PM Modi: దేశంలో మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్.. ప్రధాని సంచలనం
PM Modi:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ప్రధాని మోడీ ప్రకటించారు. -
Hanmakonda: అత్తింటి వేధింపులు.. ఇంటిముందు టెంట్ వేసి నిరసన తెలిపిన కోడలు
Hanmakonda: వరకట్నం అడగడం, తీసుకోవడం నేరం.. ఇది అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతోమంది సంఘసంస్కర్తలు ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేశారు. -
Paytm : పేమెంట్స్ టైంలో మీ నంబర్ కనిపించొద్దా.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ?
Paytm : ఈ రోజుల్లో మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనైనా పంచుకోవడం చాలా ప్రమాదకరం.. అన్ని పత్రాలు లింక్ చేయబడిన వ్యక్తిగత వివరాలలో ఫోన్ నంబర్ ఒకటి. Paytm ద్వారా చెల్లింపు చేసేటప్పుడు మీలో చాలా మందికి నంబర్ను ఎలా దాచాలో తెలియకపోవచ్చు. -
Pakistan: పాకిస్థాన్లోని వైమానిక స్థావరంపై ఫిదాయీన్ దాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్లోని మియాన్వాలి ఎయిర్బేస్పై ఉగ్రవాదులు అర్థరాత్రి దాడి చేశారు. ఉగ్రవాదులు ఎయిర్బేస్లోకి ప్రవేశించి భారీ కాల్పులు జరిపారు. ఆ తర్వాత నగరం అంతటా భయాందోళనలు వ్యాపించాయి. -
PM Modi: తన స్కెచ్ వేసిన అమ్మాయికి లేఖ రాసిన ప్రధాని
PM Modi: ప్రధాని ర్యాలీకి హాజరైన బాలికకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. చేతుల్లో ప్రధాని స్కెచ్తో నిలబడి ఉన్న ఆయన కళ్లు ఆ అమ్మాయిపై పడ్డాయి. ఆ అమ్మాయిని ప్రధాని చాలా మెచ్చుకుని.. ఆమెకు లేఖ రాస్తానని చెప్పారు. -
Biggboss: బిగ్ బాస్ 7లో మొదలు కానున్న ఫ్యామిలీ వీక్.. ఎవరి కోసం ఎవరు వస్తున్నారో తెలుసా ?
Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది. -
Hyderabad: కూరగాయల అమ్మేవాడు..10 రాష్ట్రాలు, రూ. 21 కోట్ల మోసం, 37 కేసులు
Hyderabad: హైదరాబాద్ పోలీసులు సంచలనం సృష్టించారు. 10 రాష్ట్రాల్లో కూరగాయల విక్రయదారుడు రూ.21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఆయనపై దేశవ్యాప్తంగా 37 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?