Rakesh Reddy
Author- NTV Telugu-
Rat Glue Pad: ఎలుకలు పట్టే రాట్ ప్యాడ్స్ నిషేధం.. కారణం ఏంటో తెలుసా?
Rat Glue Pad: ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల తర్వాత ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కూడా ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని నిర్ణయించింది. పంజాబ్లో దీని తయారీ, అమ్మకం, వినియోగం నిషేధించబడింది. -
Priyanka Gandhi: బొకే స్కాంలో ప్రియాంక గాంధీని ఇరికించిన నేతలు.. స్టేజీ పై నవ్వులు పూయించారు
Priyanka Gandhi: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంట్లో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
Delhi High Court: మైనర్ను కాజువల్గా తాకడం పోక్సో కింద లైంగిక నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు
Delhi High Court: లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పోక్సో చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసింది. -
Delhi: ఢిల్లీలో డీజిల్ వాహనాలకు చెక్.. 24 గంటల్లో 2200 మందికి రూ.20 వేల జరిమానా
Delhi: ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆదివారం 2200 మందికి చలాన్లు జారీ చేశారు. -
Katrina Kaif Morphed Photo: తారుమారు అయిన కత్రినా కైఫ్ టవల్
Katrina Kaif Morphed Photo: రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక భారీ అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
Mizoram Elections 2023: మిజోరంలో కొనసాగుతున్న ఓటింగ్.. ఓటేసిన సీఎం జోరంతంగా
Mizoram Elections 2023: మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 8.57 లక్షల మంది ఓటర్లు 174 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. -
Assembly Elections 2023: రమణ్ సింగ్ నుండి అక్బర్ వరకు… ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ అధినేతల భవితవ్యం
Assembly Elections 2023: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్లో 20 అసెంబ్లీ స్థానాలకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తేల్చనున్నారు. -
Mizoram Assembly Election 2023: అందరి చూపు మిజోరాంలోని ఈ 4 అసెంబ్లీ స్థానాలపైనే
Mizoram Assembly Election 2023: నేడు మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని తర్వాత డిసెంబర్ 3న వచ్చే ఫలితాలపైనే ప్రజల దృష్టి ఉంటుంది. -
Chhattisgarh Election 2023: 40.78 లక్షల మంది ఓటర్లు, 20 స్థానాలు, 223 మంది అభ్యర్థులు.. ఛత్తీస్గఢ్లో తొలి దశ ఓటింగ్
Chhattisgarh Election 2023: ఛత్తీస్గఢ్లో నేడు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఆ తర్వాత నవంబర్ 17న రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
Mangalyaan-2: మంగళయాన్-2కు సన్నాహాలు.. అంగారకుడి రహస్యాలను తేల్చనున్న ఇస్రో
Mangalyaan-2: చంద్రుడు, సూర్యుడి తర్వాత ఇస్రో అంగారకుడి రహస్యాలను అన్వేషించనుంది. ఇందుకోసం ఇస్రో సన్నాహాలు ప్రారంభించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో 2024లో ఈ మిషన్ను ప్రయోగించనుంది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?