Rakesh Reddy
Author- NTV Telugu-
Mahua Moitra: నేడు లోక్సభ ఎథిక్స్ కమిటీ సమావేశం.. మొయిత్రా కేసు నివేదికను ఆమోదించే ఛాన్స్
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై 'డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన' కేసులో ముసాయిదా నివేదికను ఆమోదించేందుకు వీలుగా గురువారం లోక్సభ ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. -
Bus Accident: గురుగ్రామ్లో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి.. 12మందికి గాయాలు
Bus Accident: జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న స్లీపర్ బస్సులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, 10 నుంచి 12 మంది కాలిపోయినట్లు సమాచారం. -
Ponnam Prabhakar: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది
Ponnam Prabhakar: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుండడంతో బరిలో నిలిచే నేతలంతా ఒక్కొక్కరిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. -
Delhi: ఢిల్లీ పాఠశాలలకు సెలవులు పొడిగింపు.. నవంబర్ 9 నుండి 18 వరకు మూత
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. -
Elvish Yadav Case: రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ యాదవ్ వాంగ్మూలం నమోదు.. నేడు విచారణ
Elvish Yadav Case: రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్, బిగ్ బాస్ 2 (OTT) విన్నర్ ఎల్విష్ యాదవ్ కు నోయిడా పోలీసులు మంగళవారం (నవంబర్7) నోటీసులు జారీ చేశారు. -
Supreme Court: విచారణ టైంలో మొబైల్-ల్యాప్టాప్ను జప్తు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
Supreme Court: విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. -
Credit Card Offers : దీపావళి పండుగకు ఈ కార్డులపై ఆఫర్లే ఆఫర్లు.. త్వరపడండి
Credit Card Offers : దీపావళి రోజున కొత్త కొనుగోళ్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజలు కొత్త ఆభరణాల నుండి కొత్త పాత్రలు, బట్టలు, కార్ల వరకు ప్రతిదీ కొనుగోలు చేస్తారు. -
Nitish Kumar: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు.. క్షమాపణలు చెప్పిన సీఎం నితీశ్
Nitish Kumar: అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్పై చేసిన ప్రసంగానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను మహిళా విద్య గురించి మాట్లాడాను. -
Maharastra: బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న ట్రైన్.. పై నుంచి పడిన కారు.. ముగ్గురు మృతి
Maharastra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుండి కింద ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుపై పడింది. -
Flight Tickets: పండగ ఆఫర్.. కేవలం రూ.1999లకే ఫ్లైట్ టికెట్
Flight Tickets: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పండుగల సీజన్లో రైలు టిక్కెట్ల పోరు కొనసాగుతోంది. దీపావళి, ఛత్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రజలు టిక్కెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!