Tesla India Launch: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలో సమావేశం కానున్నారు. పీయూష్ గోయల్ వచ్చే వారం అమెరికా వెళ్లనున్నారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై 'డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన' కేసులో ముసాయిదా నివేదికను ఆమోదించేందుకు వీలుగా గురువారం లోక్సభ ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది.
Bus Accident: జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న స్లీపర్ బస్సులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, 10 నుంచి 12 మంది కాలిపోయినట్లు సమాచారం.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
Elvish Yadav Case: రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్, బిగ్ బాస్ 2 (OTT) విన్నర్ ఎల్విష్ యాదవ్ కు నోయిడా పోలీసులు మంగళవారం (నవంబర్7) నోటీసులు జారీ చేశారు.
Supreme Court: విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
Credit Card Offers : దీపావళి రోజున కొత్త కొనుగోళ్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజలు కొత్త ఆభరణాల నుండి కొత్త పాత్రలు, బట్టలు, కార్ల వరకు ప్రతిదీ కొనుగోలు చేస్తారు.
Nitish Kumar: అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్పై చేసిన ప్రసంగానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను మహిళా విద్య గురించి మాట్లాడాను.