Delhi: ఢిల్లీ పాఠశాలలకు సెలవులు పొడిగింపు.. నవంబర్ 9 నుండి 18 వరకు మూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. కాలుష్యం స్థాయి నిరంతరం పెరుగుతోందని అందువల్ల 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు నవంబర్ 18 వరకు మూసివేయబడతాయని ఆయన తెలిపారు. అదే సమయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులకు అవకాశం కల్పిస్తున్నారు.
Read Also:Vellampalli Srinivas: ఆర్థికంగా ఏపీ బలోపేతం కావడానికి కారణం సీఎం జగనే..
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఢిల్లీలో ఏక్యూఐ 900 దాటింది. ఇది తీవ్రమైన కేటగిరీలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు ముందస్తు శీతాకాల సెలవులను ప్రకటించింది.
డిసెంబరులో సెలవులు వచ్చేవి
ఢిల్లీ పాఠశాలల్లో సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో శీతాకాల సెలవులు ప్రకటిస్తారు. ఈసారి కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం త్వరలో పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. కొత్త నోటీసు ప్రకారం, ఢిల్లీలోని అన్ని పాఠశాలలు 18 నవంబర్ 2023 వరకు మూసివేయబడతాయి.
Read Also:Elvish Yadav Case: రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ యాదవ్ వాంగ్మూలం నమోదు.. నేడు విచారణ
Delhi government announces early winter break in schools from 9th to 18th November amid severe air pollution in the national capital pic.twitter.com/g9TDdHouot
— ANI (@ANI) November 8, 2023
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!