Rakesh Reddy
Author- NTV Telugu-
Kulwinder Kaur : కంగనాను కొట్టిన కుల్విందర్ కౌర్కు గోల్డ్ రింగ్.. పంపనున్న టీపీడీకే
Kulwinder Kaur : హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ, నటి కంగనా రనౌత్ను చండీగఢ్ ఎయిర్ పోర్టులో చెప్పుతో కొట్టిన సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్కు మద్దతు పెరుగుతోంది. -
Vegetable Prices : ఆకాశాన్నంటిన ఆలు, ఉల్లి, టమాటా ధరలు.. ఏడాదిలో 81 శాతం పెరుగుదల
Vegetable Prices : దేశంలో కూరగాయల ధరలు భారీగా పెరిగనట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత 15 రోజుల్లో ఉల్లి టోకు ధరలు 50 శాతం వరకు పెరిగాయి. -
Jammu Kashmir : మూడునెలల క్రితమే జమ్మూ దాడికి కుట్ర.. అసెంబ్లీ ఎన్నికలపై ఐఎస్ఐ కన్ను
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని రియాసిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం పీఓకేలోని ఖైగల్ గ్రామంలో దాడికి కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. -
Rahul Gandhi : గాంధీ కుటుంబం కొత్త ‘ప్రయోగం’.. నేడు రాయ్బరేలీపై రాహుల్ తుది నిర్ణయం
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్బరేలీలో తన పట్టును కొనసాగిస్తూనే, అమేథీ స్థానాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. -
PM Modi : 2014లో భూటాన్, 2019లో మాల్దీవులు… మూడోసారి ఈ దేశం నుంచే మోడీ పర్యటన షురూ
PM Modi : మోడీ ప్రభుత్వం 3.0 ప్రారంభమైంది. మంత్రులకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాధ్యతలు స్వీకరించారు. -
NEET : నీట్ వివాదం పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
NEET : నీట్ 2024 ఫలితాలపై దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. లక్నోకు చెందిన విద్యార్థిని ఆయుషి హైకోర్టును ఆశ్రయించారు. -
Odisha : ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం, రేపు ప్రమాణస్వీకారం, సీఎం పేరుపై ఇంకా సస్పెన్స్
Odisha : ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 147 మంది సభ్యులున్న అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుని బీజేపీ మెజారిటీ సాధించింది. -
Manipur : మణిపూర్ హింస.. డీజీపీకి భద్రత పెంచాలని లేఖ రాసిన రాష్ట్రప్రభుత్వం
Manipur : మణిపూర్లో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగడానికి ఆరు నెలల ముందు, భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి మూడుసార్లు లేఖ రాసింది. -
Uttarpradesh : విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
Uttarpradesh : విడాకులు తీసుకున్న భార్యాభర్తలు 12 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగిన వివాహ వేడుకలో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూడగానే మనసు పారేసుకున్నారు. -
Pappu Yadav : ఎంపీ పప్పు యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు..రూ.కోటి మోసం చేశాడని ఆరోపణలు
Pappu Yadav : ఈసారి పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ఓడించి గెలిచిన పప్పు యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
తాజావార్తలు
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..