Rakesh Reddy
Author- NTV Telugu-
Uttarpradesh : సమోసాల కోసం వెళ్లిన భర్త.. ఉరేసుకున్న భార్య.. తట్టుకోలేక తాను ఆత్మహత్య
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మొదట ఒకరు ఆపై మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మొదట సమోసాలు కొనడానికి భర్తను పంపింది. -
Maharastra : కేంద్ర మంత్రి పదవిని తిరస్కరించిన ఎన్సీపీ..మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు
Maharastra : కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని తిరస్కరించడం ద్వారా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) మహారాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు సమీకరణాలపై మరోసారి ఊహాగానాల పర్వం ప్రారంభించింది. -
Sikkim CM: రెండో సారి సీఎంగా ప్రమాణం చేయనున్న ప్రేమ్ సింగ్ తమాంగ్
Sikkim CM: సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా రెండోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Boat Airdopes : ఒక్కసారి చార్జ్ చేస్తే 100గంటలు వినొచ్చు.. రూ.999కే హై క్వాలిటీ ఇయర్ బడ్స్
Boat Airdopes : boAt తన కొత్త, అతి తక్కువ ధర కలిగిన TWS ఇయర్బడ్లను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్స్ పేరు boAt Airdopes Atom 81 Pro. -
Uttarpradesh : ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన 11 మంది
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని పారా ప్రాంతంలోని రెండంతస్తుల ఇంట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని రూపం చాలా భయంకరంగా ఉంది. కొద్దిసేపటికే అంతా కాలిపోయింది. -
Bihar Ministers List: చిరాగ్ పాశ్వాన్, మాంఝీలకు క్యాబినెట్ హోదా.. బీహార్ నుండి ఎంత మంది ఉన్నారంటే ?
Bihar Ministers List: దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరో 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీహార్కు చెందిన ఎనిమిది మంది మంత్రులు కూడా ఉన్నారు. -
Odisha : ఒడిశా సీఎంను సెలక్ట్ చేయనున్న రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్
Odisha CM 2024: ఒడిశాలో పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నికను పర్యవేక్షించేందుకు కేంద్ర పరిశీలకులుగా రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్లను బీజేపీ నియమించింది. -
Jammu Kashmir : యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉత్తరప్రదేశ్ నుండి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీని కారణంగా బస్సు కాలువలో పడిపోయింది. -
Modi 3.0 : మోడీ క్యాబినెట్లో అత్యంత సంపన్న ఎంపీ.. ఆయన ఆస్తులు రూ.5700కోట్లు
Modi3.0 Latest upadates: ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కనీసం 30 మంది ఎంపీలు కూడా మంత్రులగా ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు. -
Modi 3.0 : మళ్లీ మోడీ కొత్త క్యాబినెట్లోకి పాత ప్రభుత్వంలోని 20మంది మంత్రులు
Modi Cabinet 3.0 Minister List: మోడీ కేబినెట్లో భాగమయ్యే మంత్రులకు కాల్స్ రావడం మొదలయ్యాయి. గత ఎన్డిఎ ప్రభుత్వంలో 20 మంది మంత్రులు ఉన్నారు.
తాజావార్తలు
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!