Rakesh Reddy
Author- NTV Telugu-
Parliament Monsoon Session : జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్ను జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. -
Viral Video : రెచ్చిపోయి టోల్ సిబ్బందిని కొట్టిన ఇన్స్పెక్టర్.. వీడియో వైరల్
Viral Video : గ్రేటర్ నోయిడాలోని దాద్రీ లుహర్లీ టోల్ ప్లాజా వద్ద ఖాకీ యూనిఫాంలో ఇన్స్పెక్టర్ గూండాయిజం ప్రదర్శించారు. అక్కడ ఇన్స్పెక్టర్ మొదట పోలీసులతో వాదించి, ఆపై బలవంతంగా టోల్ గేట్ ఓపెన్ చేశాడు. -
Delhi Water Crisis : ఆ నదికి ఐదు పోలీస్ స్టేషన్లనుంచి 170మంది పోలీసుల పహారా
Delhi Water Crisis : ఢిల్లీలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి 170 మంది పోలీసులు, పీసీఆర్ వ్యాన్లు, పెద్ద సంఖ్యలో బైక్లు.. మునక్ కెనాల్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు గురువారం ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. -
Kuwait Fire: 45 మంది భారతీయుల మృతదేహాలతో కువైట్ నుంచి వస్తున్న విమానం
Kuwait Fire: కువైట్లోని మంగాఫ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది. -
Noodles Ban : న్యూడిల్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కారానికి భయపడి బ్యాన్
Noodles Ban : జంక్ ఫుడ్ తినాలనిపిస్తే చాలా మంది ఫస్ట్ ప్రిపరెన్స్ ఇన్ స్టంట్ నూడిల్స్ కే ఇస్తారు. అయితే ఇటీవల డెన్మార్క్ ఫుడ్ అథారిటీ దక్షిణ కొరియాలో తయారైన నూడిల్స్ను నిషేధించింది. -
Pakistan : పాకిస్థాన్కు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన గాడిదల జనాభా
Pakistan : ప్రస్తుతం పాకిస్థాన్ భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. కానీ అదే సమయంలో దానికి ఒక శుభవార్త వచ్చింది. పాకిస్థాన్లో గాడిదల జనాభా విపరీతంగా పెరిగింది. -
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్కు 21 కిలోమీటర్ల దూరంలో చిరుత .. అలర్టైన అటవీ శాఖ
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరుతపులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ కు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో చిరుతపులి కనిపించింది. -
Europe : ప్రజల పాలిట శాపంగా నాలుగు పరిశ్రమలు.. ప్రతిరోజూ 7000 మంది మృతి
Europe : ఐరోపా ప్రజలలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే హాని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికను షేర్ చేసింది. -
Israel Strike : ఇరాన్కు మరో పెద్ద దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్
Israel Strike : గాజాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, లెబనాన్ సరిహద్దు నుండి ఇజ్రాయెల్.. సైన్యంపై రాకెట్లతో నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. -
Stock Market : చరిత్ర సృష్టించే దిశగా స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభం
Stock Market : స్టాక్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తోంది. జూన్ 12 న ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పెరిగి 77,050.53కి చేరుకుంది.
తాజావార్తలు
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!