Uttarpradesh : విడాకులు తీసుకున్న భార్యాభర్తలు 12 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగిన వివాహ వేడుకలో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూడగానే మనసు పారేసుకున్నారు.
Pappu Yadav : ఈసారి పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ఓడించి గెలిచిన పప్పు యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Urinary Frequency: మనం బతకడానికి రోజూ ఆహారం, నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తీసుకున్న వాటి నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపడం అంతే కీలకం.
Delhi Water Crisis : నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది.
NEET : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.
Madhyapradesh : ఈ రోజుల్లో లిఫ్ట్ ప్రమాదాల వార్తలు నిరంతరం తెరపైకి వస్తున్నాయి. రాజస్థాన్లోని జుంజునులో లిఫ్ట్ ప్రమాదం తర్వాత, ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి అలాంటి వార్త వెలుగులోకి వచ్చింది.
MP Suresh Gopi : దేశంలో కొత్త ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు.
Jammu Kashmir : జమ్ముకశ్మీర్లోని రియాసిలో ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా హస్తం ఉంది. శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఈ దాడి జరిగింది.
Road Accident: పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్య నుంచి వస్తున్న బస్సు ఎక్స్ప్రెస్వేపై బరేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్సేపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న హైవే (ట్రక్కు)ని ఢీకొట్టింది.
Terrorist attack: జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో భక్తులతో నిండిన బస్సుపై ఉగ్రవాదుల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం జమ్మూ కాశ్మీర్లోని రియాసికి చేరుకుని పోలీసులకు సహాయం చేయడానికి..