Rakesh Reddy
Author- NTV Telugu-
Health Tips : ఒక ఆరోగ్య వంతుడైన మనిషి రోజుకు ఎన్ని సార్లు బాత్ రూంకు వెళ్తాడో తెలుసా ?
Urinary Frequency: మనం బతకడానికి రోజూ ఆహారం, నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తీసుకున్న వాటి నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపడం అంతే కీలకం. -
Delhi Water Crisis : నీటి ఎద్దడితో ఇబ్బందుల్లో ఢిల్లీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
Delhi Water Crisis : నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది. -
NEET : సుప్రీంకోర్టుకు చేరిన నీట్ కేసు.. పరీక్ష రద్దు చేయాలని డిమాండ్
NEET : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. -
Madhyapradesh : ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి తీవ్ర గాయాలు
Madhyapradesh : ఈ రోజుల్లో లిఫ్ట్ ప్రమాదాల వార్తలు నిరంతరం తెరపైకి వస్తున్నాయి. రాజస్థాన్లోని జుంజునులో లిఫ్ట్ ప్రమాదం తర్వాత, ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి అలాంటి వార్త వెలుగులోకి వచ్చింది. -
MP Suresh Gopi : షాకింగ్.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రి పదవిని వదులు కోనున్న ఎంపీ
MP Suresh Gopi : దేశంలో కొత్త ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు. -
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్లో దాడి వెనుక పాకిస్థాన్ హస్తం… వెలుగులోకి అనుమానితుడి ఫోటో
Jammu Kashmir : జమ్ముకశ్మీర్లోని రియాసిలో ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా హస్తం ఉంది. శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఈ దాడి జరిగింది. -
Road Accident: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. నలుగురు భక్తులు మృతి
Road Accident: పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్య నుంచి వస్తున్న బస్సు ఎక్స్ప్రెస్వేపై బరేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్సేపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న హైవే (ట్రక్కు)ని ఢీకొట్టింది. -
Terrorist attack: జమ్మూ బస్సు ఘటన పై ఎన్ఐఏ దర్యాప్తు.. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల కోసం అన్వేషణ
Terrorist attack: జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో భక్తులతో నిండిన బస్సుపై ఉగ్రవాదుల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం జమ్మూ కాశ్మీర్లోని రియాసికి చేరుకుని పోలీసులకు సహాయం చేయడానికి.. -
Stock Market Record: కొత్త శిఖరాలను తాకిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 77000, నిఫ్టీ 23400
Stock Market Record: భారత స్టాక్ మార్కెట్లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కొత్త ఊపును పొందింది. సెన్సెక్స్ తొలిసారిగా 77,000ను అధిగమించగా, నిఫ్టీ 23400 స్థాయిని దాటి చారిత్రక శిఖరానికి చేరుకుంది. -
Uttarpradesh : సమోసాల కోసం వెళ్లిన భర్త.. ఉరేసుకున్న భార్య.. తట్టుకోలేక తాను ఆత్మహత్య
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మొదట ఒకరు ఆపై మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మొదట సమోసాలు కొనడానికి భర్తను పంపింది.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..