Rakesh Reddy
Author- NTV Telugu-
Assam Floods : అస్సాంలో నీట మునిగిన 27 జిల్లాలు.. వరదలకు విలవిలలాడుతున్న 19లక్షల మంది
Assam Floods : ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల మినహా దేశవ్యాప్తంగా ఈ రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
Bihar: పిడుగుపాటుకు 12 మంది మృతి
Bihar: బీహార్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా పిడుగుపాటుకు పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. -
Uttarpradesh : ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన కొత్త రైల్వే వంతెన..గాల్లో వేలాడుతున్న ట్రాక్లు
Uttarpradesh : బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని కొత్త రైల్వే వంతెన నది ప్రవాహానికి కొట్టుకుపోయింది. -
Raisins : ఎండుద్రాక్ష తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
Raisins : ఎండుద్రాక్ష మన ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఐరన్, పీచు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ సి, బి6 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకోవడం ద్వారా మనం అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. -
Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు. -
Indonesia : ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ప్రకృతి బీభత్సం.. 11మంది మృతి
Indonesia : ప్రకృతి దాడి వల్ల సర్వం నాశనం అవుతుంది. కొన్నిసార్లు వర్షాలు, వరదల కారణంగా వేలు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి ఎంత మంది బలవుతారో ఎవరూ ఊహించలేరు. -
Pakistan : బలూచిస్థాన్లో మితిమీరుతున్న సైన్యం ఆగడాలు.. రోజురోజుకు పెరుగుతున్న అదృశ్యకేసులు
Pakistan : ప్రత్యేక దేశం కోరుతూ పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో చాలా కాలంగా నిరంతర ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు నిరంతరం పాకిస్తాన్ సైన్యం నిరంకుశ ప్రవర్తనకు గురవుతున్నారు. -
Ayushman Bharat: రూ.10లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య భీమా
Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరినీ తన పరిధిలోకి తీసుకురావాలని, బీమా కవరేజీని ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఆలోచిస్తోంది. -
Bus Accident : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు
Bus Accident : హర్యానాలోని పంచకులలో స్కూల్ బస్సు బోల్తా పడటంతో పెను ప్రమాదం జరిగింది. -
Major Mustafa : విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన మేజర్ ముస్తఫా తల్లిదండ్రులకు రాష్ట్రపతి సన్మానం
Major Mustafa : ‘సైనికులు చనిపోరు, ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారు’...అని ఓ అమరవీరుడి తల్లి ఫాతిమా బోహ్రా చెప్పింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె కొడుకు మేజర్ ముస్తఫా బోహ్రా.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!