Rakesh Reddy
Author- NTV Telugu-
Maharastra : అమరావతి జైలులో పేలుడు.. భయాందోళనలో తొక్కిసలాట
Maharastra : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని జైలులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు శబ్ధంతో జైలు సముదాయం అంతా భయాందోళనకు గురవుతోంది. -
Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి
Heavy Rains : ఈశాన్య భారతదేశంలో వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇక్కడ నదులు ఉప్పొంగుతున్నాయి. నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. -
PM Modi : ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్తున్న ప్రధాని మోడీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ రేపు సోమవారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనకు ముందు మాస్కో విడుదల చేసిన ప్రకటనలో రష్యా 'చాలా ముఖ్యమైన పర్యటన' కోసం ఎదురుచూస్తోందని పేర్కొంది. -
Sim Cards : సిమ్ కార్డులను ఇష్టమొచ్చినట్లు వాడేస్తున్నారా.. జైలుకు పోతారు జాగ్రత్త
Sim Cards : మీ పేరు మీద ఎక్కువ మొత్తంలో సిమ్ కార్డులు ఉన్నాయా.. అయితే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు టెలికాం చట్టంలో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ సిమ్ కార్డులను తీసుకున్నట్లయితే భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. -
Encounter : కుల్గామ్లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు మృతి
Encounter : జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా వీరమరణం పొందారు. -
Viral Video: బాబోయ్ ఎర్ర చీమలతో చట్నీనా.. ఎలా చేస్తారో చూసేయండి..
Viral Video : భారతదేశంలో వివిధ రకాల చట్నీలు తయారు చేస్తారు. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో కనీసం ఒక రకమైన చట్నీ ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కనిపించే రకాల చట్నీలలో రెడ్ యాంట్ చట్నీ అత్యంత ఆసక్తికరమైనది. దీన్ని తయారుచేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చట్నీని ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో తయారు చేస్తారు. తాజాగా ఈ చట్నీ మేకింగ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి పైగా […] -
Gujarat : సూరత్లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
Gujarat : గుజరాత్లోని సూరత్లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ సచిన్ పాలి గ్రామంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. పలువురు గాయపడినట్లు సమాచారం. -
Dalai Lama 89th Birthday: దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
Dalai Lama 89th Birthday: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. -
Kerala : కేరళలో మరో చిన్నారికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
Kerala : కేరళలో మరో చిన్నారికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ సోకింది. శనివారం పయోలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 14 ఏళ్ల చిన్నారికి జరిపిన టెస్టుల్లో ఇది తేలింది. కేరళలో ఇది నాలుగో కేసు. ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయారు. -
Jagannath Rath Yatra : 53 ఏళ్ల తర్వాత జగన్నాథ రథయాత్రలో అరుదైన సందర్భం.. ఈసారి ప్రత్యేకత ఇదే !
Jagannath Rath Yatra : జగన్నాథుని వార్షిక రథయాత్ర ఈరోజు (ఆదివారం) ప్రారంభం కానుంది. రథయాత్ర ఉత్సవాలకు ఒడిశాలోని పూరీ నగరం సర్వం సిద్ధమైంది. 53 ఏళ్ల తర్వాత ఈ ప్రయాణం రెండు రోజులు పాటు జరుగనుంది.
తాజావార్తలు
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!