Exit Polls : 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్లో బిజెపి భారీ ఆధిక్యాన్ని పొందుతున్నట్లు తెలుస్తుంది.
Mukhesh Ambani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో భారీ పెట్టుబడి పెట్టబోతున్నారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో.. ఆయన ఒక్�
Delhi Exit Polls : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్తో అభ్యర్థుల భవితవ్యం EVMలో నిక్షిప్తం అయింది.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో యాచకులకు భిక్ష ఇవ్వడంపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి లోకల్ ప్రభుత్వం భిక్ష ఇవ్వడం, తీసుకోవడం నిషేధించింది.
Delhi Exit Poll: 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 5, 2025న జరుగుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది.
Amit Shah : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై పోరాటాన్ని ముమ్మరం చేయాలని, చొరబాట్లను సున్నాకి తగ్గించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్ని భద్రతా సంస్థలను ఆదేశించారు.
Exit Polls Time : ఢిల్లీని ఎవరు పాలిస్తారు.. ఎవరిని ఎవరు ఓడిస్తారు.. ఢిల్లీ గద్దెపై ఎవరు పట్టాభిషిక్తులు అవుతారు అనే అస్పష్టమైన చిత్రాన్ని ఈ రోజు కాసేపట్లో చూడబోతున్నాం.
Mahakumbh 2025 : మహాకుంభ మేళా మహోత్సవంలో జరిగిన భయంకర తొక్కిసలాట పై కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Piyush Goyal Report : భారతదేశంలో పండిన పండ్లు, కూరగాయల ఎగుమతులకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ లోక్సభలో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. సమాచారం ప్రకారం, 2023-2024�