Tamilnadu : తమిళనాడులోని మధురైలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలో 14,000 మందికి పైగా ప్రజలు వీధికుక్కల బారిన పడ్డారు. అయితే, ఈ సమస్య ఒక్క మధురైకే పరిమితం కాలేదు.
Vandhe Bharat : ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ వందేభారత్ రోజురోజుకు ఆదరణ పెంచుకుంటుంది. దేశ వ్యాప్తంగా వందే భారత్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఎప్పటి కప్పుడు
Libiya : లిబియాలో 2011 నుండి 14 సంవత్సరాలు గడిచినా శాంతి స్థాపన జరగడం లేదు. ఆగ్నేయ, పశ్చిమ లిబియాలోని రెండు ప్రదేశాలలో కనీసం 29 మంది వలసదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భ�
GIG Workers Pension : మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే రుచికరమైన ఆహారాన్ని మీ ఇంటి వద్దకే డెలివరీ చేసే డెలివరీ బాయ్ ఇప్పుడు పెన్షన్కు అర్హులు అవుతారు.
Bangladesh : షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆ ప్రజలను అద�
Mercedes-Benz G580 EQ Electric: మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో దిగ్గజ G-వాగెన్ ఎలక్ట్రిక్ వెర్షన్, జీ580 ఈక్యూని విడుదల చేసింది.
Fastag : దేశంలో ఫాస్టాగ్కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఫాస్టాగ్ కోసం వార్షిక టోల్ పాస్ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది.
MG Astor : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ ఆస్టర్ లైనప్ను అప్ డేట్ చేసింది. ఈ కారులో పనోరమిక్ సన్రూఫ్ ఫీచర్ను కంపెనీ చేర్చింది. దీనితో పాటు కారులో 6 స్పీకర్ సిస్టమ్ �
Under 1Lakh Bike : లక్ష రూపాయల లోపు ఉత్తమ 125సీసీ బైక్లలో బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్ట్రీమ్ 125R మధ్య పోటీ పెరుగుతోంది. ఈ రెండు బైక్లు అధునాతన ఫీచర్లతో మార్కెట్లో హాట్ టాపిక్గా మా�
Tamilnadu : తమిళనాడులోని కాట్పాడి సమీపంలో కదులుతున్న రైలులో ఒక మహిళపై అత్యాచారయత్నం జరిగింది. దీనికి ఆ మహిళ నిరసన వ్యక్తం చేయడంతో నిందితుడు ఆమెను రైలు నుంచి బయటకు తోసేందుక�