Rakesh Reddy
Author- NTV Telugu-
Malaysia Islamic Welfare Home: పిల్లలపై లైంగిక దోపిడీ.. ఇస్లామిక్ వెల్ఫేర్ హోమ్పై దాడి.. 171 మంది అరెస్టు
Malaysia Islamic Welfare Home: మలేషియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెద్ద ఇస్లామిక్ వ్యాపార సమూహంతో సంబంధం ఉన్న 20 సంక్షేమ సంస్థలపై పోలీసులు దాడి చేశారు. -
Road Accident : ముజఫర్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. నలుగురు మృతి
Road Accident : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా న్యూ మండి కొత్వాలి ప్రాంతంలో ఢిల్లీ-డెహ్రాడూన్ నేషనల్ హైవేపై 58పై భారీ ప్రమాదం జరిగింది. -
Delhi Excise Policy Case: రేపు జైలు నుంచి విడుదల కానున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ?
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు అంటే శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
Sanjauli Mosque : సిమ్లాలోని వివాదాస్పదమైన మసీదును కూల్చేందుకు రంగం సిద్ధం
Sanjauli Mosque : హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలోని సంజౌలీలో ఉన్న అక్రమ మసీదుపై తీవ్ర దుమారం రేగింది. మసీదు అక్రమ నిర్మాణంపై హిందూ సంస్థల ఉద్యమం జరిగింది. -
Uttarpradesh : ఓరయ్యా.. ఏంది రా ఇది.. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు.. నువ్వేమో రీల్స్ చూస్తున్నావ్
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని లక్నోలో, వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. అది కూడా రోగిని అపస్మారక స్థితికి చేరుకోకుండానే. ఆపరేషన్ సమయంలో రోగి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నాడు. -
Karnataka : ప్రేమించాననడం ఆపై రేప్ కేసు పెట్టడం.. పది మందిని ముంచిన కిలాడీ లేడీ
Karnataka : దేశంలో మహిళల భద్రతకు సంబంధించి అనేక రకాల చట్టాలు ఉన్నాయి. కానీ కొందరు మహిళలు దీన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. -
Bangladesh: బంగ్లాదేశ్లో దుర్గాపూజ కోసం రూ.4 కోట్లు కేటాయించిన మహ్మద్ యూనస్
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం నడుస్తోంది. బుధవారం మహ్మద్ యూనస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సత్సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. -
Jammu Kashmir : మరో 20 సీట్లు గెలిస్తే బీజేపీ నేతలు జైల్లో ఉండేవారు…..ఖర్గే ప్రకటనపై స్పందించిన బీజేపీ
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. -
Road Accident : రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 89శాతం మంది పురుషులేనట
Road Accident : ఢిల్లీలో ప్రతిరోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. 2022 సంవత్సరంలో జరిగిన ప్రమాదాలను అధ్యయనం -
Wolf Attack : మరో సారి రెచ్చిపోయిన తోడేలు.. మంచంపై నిద్రిస్తున్న వృద్ధురాలి మెడ కొరికి పరార్
Wolf Attack : ఇప్పటి వరకు ఐదు తోడేళ్లను పట్టుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో తోడేళ్ల భయం మాత్రం తగ్గడం లేదు. ఐదింటిని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఓ తోడేలు మరింత దూకుడుగా మారింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!