Rakesh Reddy
Author- NTV Telugu-
Rajnath Singh : టన్నెల్ నుంచి ఇంటర్నెట్ వరకు… పదేళ్లలో పూర్తిగా మారిన సరిహద్దు గ్రామాలు : రాజ్నాథ్ సింగ్
Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ బుధవారం 'బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ కాంక్లేవ్'లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హయాంలో సరిహద్దు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఆయన వెలుగులోకి తెచ్చారు. -
Insta Reels: రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై మూడేళ్ల చిన్నారితో సహా ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
Insta Reels: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ చాలా మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రీల్స్ చేస్తూ ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. -
Kolkata : సంజయ్ రాయ్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఇద్దరు పోలీసులను విచారించిన సీబీఐ
Kolkata : కోల్కతా అత్యాచార, హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ నిరంతరం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఇద్దరు పోలీసు అధికారులను సీబీఐ బుధవారం మరోసారి విచారించింది. -
Israel Air Strike : పాఠశాల టార్గెట్ గా గాజాలో ఎయిర్ స్ట్రైక్ చేసిన ఇజ్రాయెల్.. 34 మంది మృతి
Israel Air Strike : గత ఏడాది ఇజ్రాయెల్, గాజాల మధ్య మొదలైన యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ బుధవారం గాజాలో వైమానిక దాడి చేసింది, ఈ వైమానిక దాడిలో 34 మంది మరణించారు. -
Delhi Traffic Jam : వర్షంతో ఢిల్లీ రోడ్లు జామ్.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
Delhi Traffic Jam : ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. -
Delhi liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జి షీట్ పై విచారణ
Delhi liquor Case : మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బుధవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. -
Viral Video : వందే భారత్ ఎక్స్ప్రెస్ అద్దాలను సుత్తితో కొట్టిన యువకుడు ఎవరో తెలిసిందోచ్
Viral Video : రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నిన పలు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా, వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
Manipur : మణిపూర్లో మళ్లీ కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిషేధం.. 2000మంది సైనికుల మోహరింపు
Manipur : మణిపూర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణల కారణంగా మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ను కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. -
Maruti Baleno : త్వరపడండి.. మారుతీ బాలెనో కార్లపై భారీ తగ్గింపు
Maruti Baleno : మారుతి ప్రీమియం కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ కార్లలో మారుతి సుజుకి బాలెనో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. -
Simla : రాజుకుంటున్న సంజౌలీ మసీదు వివాదం.. ఆ ప్రాంతంలో 163సెక్షన్ విధింపు
Simla : సిమ్లాలోని సంజౌలీ మసీదుకు సంబంధించిన వివాదం ఆగడం లేదు. ఈ కేసులో చివరి విచారణ అనంతరం అక్టోబర్ 5వ తేదీకి గడువు ఇచ్చింది. సంజౌలిలో శాంతి భద్రతల దృష్ట్యా బుధవారం ఉదయం 7 గంటల నుండి సెక్షన్ 163 విధించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?