Rakesh Reddy
Author- NTV Telugu-
Jaishankar : తూర్పు లడఖ్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది? మంత్రి జైశంకర్ ఏమన్నారంటే ?
Jaishankar : చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు. చైనాతో 75 శాతం సమస్యలను పరిష్కరించుకున్నామని జైశంకర్ చెప్పారు. -
US election 2024: చర్చలో ఓడిపోయిన ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు.. హిస్టరీ రిపీట్ కానుందా ?
US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రెసిడెన్షియల్ డిబేట్ విజయానికి హామీగా పరిగణించబడుతుంది. ప్రెసిడెంట్ డిబేట్ లో గెలిచిన అభ్యర్థికే ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. -
US Presidential Election : ట్రంప్, హారిస్ ఎవరూ తక్కువేం కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పోప్ ఫ్రాన్సిస్
US Presidential Election : అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్లపై క్రైస్తవ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
Ashwini Vaishnav : ముంబై లోకల్ రైలులో ప్రయాణించి, రైల్వే ఉద్యోగులతో సెల్ఫీ దిగిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం లక్షలాది మంది ముంబయి వాసులకు జీవనాడి అయిన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో కూడా మాట్లాడుతూ కనిపించారు. -
Madhya Pradesh : ఆస్పత్రి, అంబులెన్స్ లేక రోగిని మంచంపై మోసుకెళ్లిన గ్రామస్తులు
Madhya Pradesh : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా మధ్యప్రదేశ్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. నేటికీ గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, నీరు, ఆరోగ్యం తదితర సౌకర్యాల కోసం తహతహలాడుతున్నారు. -
Mpox Vaccine: మంకీపాక్స్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన డబ్ల్యూ హెచ్ వో
Mpox Vaccine: మంకీ పాక్స్ వైరస్ అనేక దేశాలలో తీవ్ర భయాందోళనను పెంచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని చికిత్స కోసం మొదటి వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. -
Pakistan : పాలు తాగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి
Pakistan : పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషపూరితమైన పాలు తాగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది చనిపోయారు. -
Jharkhand : బాయ్ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన నలుగురు పిల్లల తల్లి..చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు
Jharkhand : ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని అంటారు. కానీ ఈ ప్రేమ అక్రమ సంబంధంగా మారితే, దాని భయంకరమైన రూపం కనిపిస్తుంది. -
Himachal Pradesh : సంజౌలి గొడవ సద్గుమణగక ముందే మండితో హిందువుల నిరసన
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలి మసీదుపై వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఇప్పుడు మండిలో కూడా మసీదు అక్రమ నిర్మాణంపై దుమారం రేగుతోంది. -
North Korea : ఫస్ట్ టైం తన బలాన్ని చూపించిన ఉత్తరకొరియా
North Korea : ఉత్తర కొరియా తన న్యూక్లియర్ వెపన్ ఇన్స్టిట్యూట్ చిత్రాలను మొదటిసారిగా విడుదల చేసింది. ఈ చిత్రాలలో ఉత్తర కొరియా నియంత కిమ్ అణ్వాయుధాల ఉత్పత్తి కేంద్రంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!