Rakesh Reddy
Author- NTV Telugu-
Jaishankar : తూర్పు లడఖ్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది? మంత్రి జైశంకర్ ఏమన్నారంటే ?
Jaishankar : చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు. చైనాతో 75 శాతం సమస్యలను పరిష్కరించుకున్నామని జైశంకర్ చెప్పారు. -
US election 2024: చర్చలో ఓడిపోయిన ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు.. హిస్టరీ రిపీట్ కానుందా ?
US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రెసిడెన్షియల్ డిబేట్ విజయానికి హామీగా పరిగణించబడుతుంది. ప్రెసిడెంట్ డిబేట్ లో గెలిచిన అభ్యర్థికే ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. -
US Presidential Election : ట్రంప్, హారిస్ ఎవరూ తక్కువేం కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పోప్ ఫ్రాన్సిస్
US Presidential Election : అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్లపై క్రైస్తవ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
Ashwini Vaishnav : ముంబై లోకల్ రైలులో ప్రయాణించి, రైల్వే ఉద్యోగులతో సెల్ఫీ దిగిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం లక్షలాది మంది ముంబయి వాసులకు జీవనాడి అయిన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో కూడా మాట్లాడుతూ కనిపించారు. -
Madhya Pradesh : ఆస్పత్రి, అంబులెన్స్ లేక రోగిని మంచంపై మోసుకెళ్లిన గ్రామస్తులు
Madhya Pradesh : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా మధ్యప్రదేశ్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. నేటికీ గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, నీరు, ఆరోగ్యం తదితర సౌకర్యాల కోసం తహతహలాడుతున్నారు. -
Mpox Vaccine: మంకీపాక్స్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన డబ్ల్యూ హెచ్ వో
Mpox Vaccine: మంకీ పాక్స్ వైరస్ అనేక దేశాలలో తీవ్ర భయాందోళనను పెంచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని చికిత్స కోసం మొదటి వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. -
Pakistan : పాలు తాగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి
Pakistan : పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో విషపూరితమైన పాలు తాగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది చనిపోయారు. -
Jharkhand : బాయ్ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన నలుగురు పిల్లల తల్లి..చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు
Jharkhand : ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని అంటారు. కానీ ఈ ప్రేమ అక్రమ సంబంధంగా మారితే, దాని భయంకరమైన రూపం కనిపిస్తుంది. -
Himachal Pradesh : సంజౌలి గొడవ సద్గుమణగక ముందే మండితో హిందువుల నిరసన
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలి మసీదుపై వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఇప్పుడు మండిలో కూడా మసీదు అక్రమ నిర్మాణంపై దుమారం రేగుతోంది. -
North Korea : ఫస్ట్ టైం తన బలాన్ని చూపించిన ఉత్తరకొరియా
North Korea : ఉత్తర కొరియా తన న్యూక్లియర్ వెపన్ ఇన్స్టిట్యూట్ చిత్రాలను మొదటిసారిగా విడుదల చేసింది. ఈ చిత్రాలలో ఉత్తర కొరియా నియంత కిమ్ అణ్వాయుధాల ఉత్పత్తి కేంద్రంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?