-
‘2020 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ’గా బిగ్ బాస్ కంటెస్టెంట్
ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్సనాలిటీ 2020లో ఇప్పటికే బిగ్ బాస్-4 కంటెస్టెంట్ దివి స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మేల్ క్యాటగిరీలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ స్థానం సంపాదించుకోవడం విశేషం. బిగ్ బాస్-4లో కంటెస్టెంట్ గా వచ్చిన అఖిల్ సార్థక్ ‘2020 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ’గా నిలిచాడు. ఈ విషయాన్నీ అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకున్నాడు. ఇది […] -
మహిళను అని వాళ్లు నాతో అలా… హీరోయిన్ కామెంట్స్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె నటిస్తున్న “సందీప్ ఔర్ పింకీ ఫరార్” అనే చిత్రం గతవారం ఓటిటిలో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె లింగ వివక్షతను గురించి మాట్లాడారు. సాధారణంగా పరిణితి చోప్రాకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. కాబట్టి ఆమె ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం లేదని అంతా భావిస్తారు. కానీ పరిణితికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. “ఈ చిత్రం ప్రత్యేకంగా వ్రాయబడింది. ప్రజలు […] -
‘కేజీఎఫ్’ చాప్టర్ 2 టీజర్ సరికొత్త రికార్డు…!
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జులై 16న చిత్రాన్ని విడుదల […] -
బాలయ్య మూవీకి ‘నో’ చెప్పిన ఇద్దరు భామలు ?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ‘అఖండ’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయేలా గోపీచంద్ ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్ అంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో […] -
సుకుమార్ భార్యకు ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు చేపట్టింది. సుకుమార్ సహచరుడు, ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలను నిర్వహించే ప్రసాద్ అనే వ్యక్తి […] -
“పుష్ప” కోసం మరో హీరో…!?
‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద […] -
అల్లు అర్జున్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు “అల వైకుంఠపురంలో హిట్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా ఈ చిత్రం నిలిచింది. ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు బన్నీ. ఆ తరువాత బాలీవుడ్ పై కూడా బన్నీ దృష్టి పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. “అల వైకుంఠపురంలో” కోసం బన్నీ రూ.35 కోట్లు పారితోషికంగా […] -
యష్ మంచి మనసు… ఆ 3000 మంది అకౌంట్లలోకి రూ.5000…!
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ జనజీవనంపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపై భారీగానే పడింది. దీంతో సినీ కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు బంద్ కావడంతో వారికి పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కేజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన 21 డిపార్టుమెంటులలో పనిచేసే 3000 మంది అకౌంట్లలోకి రూ.5000 ట్రాన్స్ఫర్ చేయనున్నట్టు […] -
నిన్న రశ్మిక… రేపు జాక్విలిన్… జోరు మీదున్న బాద్షా!
బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షా మరో పాటతో మన ముందుకు రాబోతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు విడుదల చేసిన వీడియో సాంగ్ లో సౌత్ బ్యూటీ రశ్మిక మెరిసిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ ‘టాప్ టక్కర్’ సాంగ్ తోనే మన ‘భీష్మ’ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందనాలి! ఇప్పుడు పంజాబీ సింగర్ బాద్షా మరో వీడియోతో త్వరలోనే అలరించనున్నాడు. బాద్షా నెక్ట్స్ సాంగ్ గురించిన అనౌన్స్ మెంట్ ఆయన అభిమానులతో పాటూ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాన్స్ ని కూడా […] -
ముంబైలో ‘సైజ్ జీరో’ పిల్లా! ఢిల్లీలో ‘సైజ్ జీరో’ పిజ్జా!
‘సైజ్ జీరో’ అంటూ కొన్ని రోజులు సినిమా, ఫ్యాషన్ రంగాలు ఊగిపోయాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో కరీనా కపూర్ ‘సైజ్ జీరో’ ఫిగర్ తో సంచలనం రేపింది! ఆమె సన్నగా, పూల తీగలా మారిపోవటంతో ‘తషన్’ సినిమా తరువాత బాలీవుడ్ లో ‘సైజ్ జీరో’ మంటలు భగ్గున మండాయి. ఆ సెగకి చాలా మంది ఇతర హీరోయిన్లు కూడా తమ కొవ్వుని కరిగించేశారు. కొన్నాళ్ల పాటూ ఎక్కడ చూసినా చక్కని భామలు చిక్కిపోయి కనిపించారు. అయితే, ఇంత […]
తాజావార్తలు
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!