మహిళను అని వాళ్లు నాతో అలా… హీరోయిన్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె నటిస్తున్న “సందీప్ ఔర్ పింకీ ఫరార్” అనే చిత్రం గతవారం ఓటిటిలో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె లింగ వివక్షతను గురించి మాట్లాడారు. సాధారణంగా పరిణితి చోప్రాకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. కాబట్టి ఆమె ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం లేదని అంతా భావిస్తారు. కానీ పరిణితికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. “ఈ చిత్రం ప్రత్యేకంగా వ్రాయబడింది. ప్రజలు పితృస్వామ్య వ్యవస్థకు బాగా అలవాటు పడ్డారు. దాని గురించి ఎవరూ ఆలోచించరు. భారతదేశంలో మహిళలు ప్రతిరోజూ దీనిని ఎదుర్కొంటారు. నేను నా ఇంటిని పునరుద్ధరించినప్పుడు, కాంట్రాక్టర్లు నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే నేను ఒక మహిళను. ఇంట్లో ఉన్న ఇంకెవరైనా మాట్లాడగలరా ? అని వారు అడిగారు. లేదు నేను ఈ ఇల్లు కొన్నాను, నేను చెల్లింపులు చేశాను. ఇది నాది కాబట్టి నేను టైల్స్ ఎన్నుకుంటాను. నాతో మాట్లాడమని నేను వారికి చెప్పినప్పుడు వారు నిరాకరించారు. ఈ చిత్రానికి నా వ్యక్తిగత జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి” అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..