NTV WebDesk
Author- NTV Telugu-
బ్రిటన్ను భయపెడుతున్న థర్డ్ వేవ్…
బ్రిటన్లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను సడలిస్తున్నారు. ఈనెల 21 నుంచి ఆంక్షలు సడలింపులు ఉండబోతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నా, బి 1.617 వెరియంట్ కేసులు బయటపడుతుండటంతో ఆంధోళనలు మొదలయ్యాయి. ఇండియా తరువాత ఈ వేరియంట్ కేసులు బ్రిటన్లోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో బ్రిటన్లో థర్డ్ వేవ్ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్లో నమోదవుతున్న కేసుల్లో నాలిగింట మూడొంతులు బి 1.617 వేరియంట్ కేసులు […] -
తమిళ రాజకీయంలో మళ్లీ గందరగోళం…శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తుందా?
తమిళనాడు రాజకీయాల్లోకి మళ్లీ శశికళ రాబోతుందా అంటే కొంతమంది అవుననే అంటున్నారు. 2016లో ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పార్టీని తాత్కాలికంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించిన శశికళ తమిళనాడు ఎన్నికలకు ముందు బెయిల్పై విడుదలయ్యారు. పార్టీలో తిరిగి చేరాలన్న ఆమె కలను పలనీస్వామీ, పన్నీర్ సెల్వంలు అడ్డుకున్నారు. చిన్నమ్మ తిరిగి పార్టీలోకి రాకుండా సమర్ధవంతంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకే […] -
భక్తులకు టీటీడీ షాక్… అలిపిరి టోల్గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ అమలు…
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అలిపిరి గేటు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమలోకి తీసుకొస్తున్నది. ఈ రోజు నుంచి పెంచిన ధరలు ప్రకారం అలిపిరి టోల్గేటు వద్ద చెల్లింపులు ఉండనున్నాయి. కార్లకు రూ.50, బస్సులకు రూ.100 చోప్పున టీటీడీ వసూలు చేయబోతున్నది. అయితే, ద్విచక్రవాహనాలకు మాత్రం ఎలాంటి వసూళ్లు ఉండవు. ఇప్పటికే రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల పెద్ద […] -
జూన్ 1 మంగళవారం దినఫలాలు…
మేషం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షించుకుంటారు. వృషభం : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. అధికారులు, తోటి ఉద్యోగులతో సత్సబంధాలు నెలకొంటాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు […] -
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు… ఎన్నిరోజులంటే…
తెలంగాణలో లాక్డౌన్ను పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతున్నది. ఈ భేటీలో లాక్డౌన్ పొడిగింపుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ను మరో 10 రోజులు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పించగా, రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల […] -
జూన్లో అందుబాటులోకి 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు…
కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 21 కోట్లమందికి వ్యాక్సిన్ అందించారు. మే నెలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల డోసులను అందుబాటులో ఉంచగా, జూన్ నెలలో 12కోట్ల డోసులను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్రం 6.09 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనుండగా, 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించేందుకు […] -
హర్యానాలో భారీగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…మృతులు
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా దేశాన్ని భయపెడుతున్నాయి. రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటం అంధోళన కలిగిస్తోంది. నార్త్ ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆంధోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదవ్వగా, 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. బ్లాక్ […] -
చోక్సీ కోసం ప్రైవేట్ జెట్..దృవీకరించిన ప్రధాని…
భారతదేశం వదిలి డొమినికాకు పారిపోయిన మోహుల్ చోక్సీని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో చోక్సీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దాదాపు రూ. 200 కోట్ల రూపాయల స్కామ్ తరువాత చోక్సీ దేశం వదిలి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం భారత అధికారులు గాలిస్తూనే ఉన్నారు. అంటిగ్వా, అక్కడి నుంచి చోక్సీ డొమినికాకు వెళ్లారు. ప్రస్తుతం డొమినికాలో ఉన్న చోక్సీ కోసం ఇండియా ప్రైవేట్ జెట్ విమానం పంపినట్టు అంటిగ్వా […] -
వైరల్ః మార్స్ ను కమ్మేసిన మేఘాలు…
గతేడాది మార్స్ మీదకు నాసా రోవర్ను పంపిన సంగతి తెలిసిందే. ఈ సాసా రోవర్ మార్స్ మీద వాతావరణంపై పరిశోధన చేస్తున్నది. ఇప్పటికే మార్స్ కు సంబందించిన కొన్ని ఫొటోలను రోవర్లోని క్యూరియాసిటీ కెమేరాలు ఫొటోలుగా తీసి భూమిమీదకు పంపాయి. తాజాగా, మరో ఫొటోను కూడా భూమి మీదకు పంపింది. అందులో మార్స్ పైన ఆకాశం మేఘాలు కమ్మేసి ఉన్నాయి. మార్స్ వాతావరణం పొడిగా ఉంటుంది. మేఘాలు కమ్మేయడం చాలా అరుదుగా కనిపించే అంశం. సూర్యుడు మార్స్ […] -
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రాణాలు దక్కినట్టే…
కరోనా వేళ ప్రాణ వాయువు గురించి ప్రతిచోటా చర్చ జరుగుతున్నది. ఊపిరినిచ్చే ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ కొరత కారణంగానే ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లను పెంచడం వలన అవి కార్బన్ డై ఆక్సైడ్ను తీసుకొని మనకు స్వచ్చమైన ప్రాణవాయువును అందిస్తుంటాయి. ఇంట్లో పెంచుకొనే కొన్నిరాకాల మొక్కలు మిగతావాటికంటే ఎక్కువ మొత్తంలో ప్రాణవాయువును అందిస్తుంటాయి. వీపింగ్ పిగ్, మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, అరెకా ఫామ్, జెర్బారా డైసీ, స్నేక్ ప్లాంట్, […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!